News

News

రామ్ లల్లా పవిత్ర ఉత్సవానికి 2500 అతిథులు, సన్నాహాల్లో బిజీగా ట్రస్ట్

అయోధ్యలోని రామమందిరంలో రాంలల్లా పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇప్పుడు అయోధ్యలో రాంలల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించడానికి అతిథుల జాబితాను సిద్ధం చేయడం ప్రారంభించింది. ఇందుకోసం 2,500 మంది ప్రముఖులతో కూడిన...
News

మహాత్మా గాంధీ జయంతి.. అక్టోబర్ 1న గంట పాటు శ్రమదానం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1వ ఉదయం 10 గంటలకు పరిశుభ్రత కోసం గంటపాటు శ్రమదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మన్ కీ బాత్, వందే భారత్ రైళ్ల...
News

తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి రథోత్సవం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. భక్తజనసందోహం నడుమ ఉదయం 6గం.55ని. రథోత్సవం మొదలుకాగా.. స్వామివారిని రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట తిప్పారు. గోవింద...
News

అన్యమతం నుండి అమ్మఒడిలోకొచ్చిన 10 కుటుంబాలు

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో శనివారం నాడు 10 ముస్లిం కుటుంబాలకు చెందిన 70 మంది సభ్యులను హిందూ మతంలోకి మార్చారు ఆచార్య మృగేంద్ర సింగ్.'ఘర్ వాప్సీ' కార్యక్రమం కింద గత 1.5 సంవత్సరాలలో సుమారు 1100 మంది ముస్లింలు సనాతన ధర్మంలోకి తిరిగి...
News

‘మర్యాద పురుషోత్తమ శ్రీరామ’ ఎయిర్‌పోర్టు.. డిసెంబరు నుంచే సేవలు

వచ్చే ఏడాది జనవరి 22-24 మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనుంది. అయితే అంతకంటే ముందే అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే విమానశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి....
News

శ్రీవారి ధర్మ రథం బస్సును హైజాక్ చేసిన దొంగ… బ్యాటరీ చార్జింగ్ అయిపోవడంతో…

తిరుమల గిరుల్లో తిరిగే శ్రీవారి ధర్మరథం బస్సును ఓ దొంగ హైజాక్ చేశాడు. కొండపై భక్తులను అటూఇటూ చేరవేసేందుకు వీలుగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. అలాంటి బస్సును ఓ దొంగ హైజాక్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున డిపోలో పార్క్ చేసిన బస్సును...
News

పీఓకేను ఖాళీ చేయండి: భారత్‌ అల్టిమేటమ్‌

ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్‌కు భారత్‌ ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌ దురాక్రమణలో ఉన్న కశ్మీర్‌లో భూభాగాలను ఖాళీ చేయాలని, పాక్‌ గడ్డపైనున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని గట్టిగా చెప్పింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన...
News

ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఇండియాలో 25 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు పరుగులు పెడుతున్నాయి. ఇవాళ్టి 9తో కలిపి.. ఈ సంఖ్య 34కి పెరిగింది. ఈ రైళ్ల ప్రారంభంతో.. దేశంలో...
News

G20తో భారత్ సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసింది, ఏడాది పాటు వేడుకలు – మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ లో G20 సదస్సు గురించి ప్రస్తావించారు. 105వ ఎపిసోడ్‌లో మాట్లాడిన ఆయన ఆఫ్రికన్ యూనియన్‌ని G20లో శాశ్వత సభ్య దేశంగా ఎంపిక చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత...
News

భారత నిరంతర ప్రగతిని ప్రశంసించిన శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధన

భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీలంక ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందులో శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధన పాల్గొన్నారు. ప్రపంచ వేదిక పై భారతదేశం తన గౌరవాన్ని ఇనుమడింపజేసుకుందని అంతేకాక అంతర్జాతీయ యవనిక పై ప్రతిష్టను, స్థానాన్ని...
1 1,544 1,545 1,546 1,547 1,548 2,487
Page 1546 of 2487