News

News

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్‌.ఎస్ స్వామినాథన్ కన్నుమూత

భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్‌.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్‌ జన్మించారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి...
News

ముగిసిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం

దశ మహా విద్యా గణపతిగా భక్తకోటికి దర్శనమిచ్చిన.. ఖైరతాబాద్‌ మహాగణపతి విఘ్నేశ్వరుడి నిమజ్జనం పూర్తయింది. భక్తజన కోలాహలం మధ్య శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన మహాగణపతిని ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్‌ వద్ద గణేశుడిని గంగమ్మ ఒడికి నిర్వాహకులు...
News

కెనడా రాకుండా పన్నూను నిషేధించాలని.. కెనడా ప్రభుత్వాన్ని కోరిన హిందూ సంస్థ

ఇండియా-కెనడాల మధ్య ఖలిస్తానీ ఎలిమెంట్స్ వివాదాన్ని మరింత పెద్దది చేసేలా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతతలు పెంచేలా ప్రయత్నిస్తున్నాయి. సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హిందువులను టార్గెట్ భయాందోళనలకు గురిచేస్తున్నాడు నేపథ్యంలో.. పన్నూ కెనడాలోకి రాకుండా నిషేధం...
News

మరో ఆరు నెలలపాటు మణిపూర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం కొనసాగింపు

ప్రస్తుత కల్లోల పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్ రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను అక్టోబర్‌ 1 నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది. మే మూడో తేదీ నుంచి...
News

చెన్నై గంగాధరేశ్వర ఆలయానికి 6.81 కోట్లతో స్వర్ణరథం

చెన్నై పురసైవాక్కంలోని గంగాధరేశ్వర ఆలయానికి 6.81 కోట్ల రూపాయలతో తయారు చేయనున్న రథం పనులను ఆ రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు బుధవారం ప్రారంభించారు. ఇందుకు దేవాదాయశాఖ నిధులు కేటాయించింది.అనంతరం మంత్రి మాట్లాడుతూ డీఎంకే పాలనలో పలు ఆలయాలకు కుంభాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు...
News

తిరుమలలో ఘనంగా అనంతపద్మనాభ వ్రతం

తిరుమలలో ఈ రోజు అనంతపద్మనాభ వ్రతం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేశారు. అక్కడ చక్రత్తాళ్వార్లకు అభిషేకాదులు నిర్వహించిన అనంతరం...
News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్‌

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.బుధవారం విఐపి దర్శనం సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో గంభీర్‌ పాల్గొన్నారు.శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం...
News

బెజవాడ దుర్గమ్మ సేవలో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే నేత పళనిస్వామి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.గన్నవరం విమనాశ్రయం నుంచి విజయవాడ చేరుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు.. ఇక, పళనిస్వామికి ఘనస్వాగతం పలికారు దుర్గగుడి ఆలయ అధికారులు.. అమ్మవారి దర్శన అనంతరం...
News

శుక్రుడిపై వెళ్లేందుకు ఇస్రో మిషన్ ను కన్ఫమ్ చేసిన ఛైర్మన్ సోమనాథ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతంతో ఇస్రో మరో కొత్త మిషన్ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అదే వీనస్ మిషన్. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు. సౌర వ్యవస్థలో...
News

ఆసియా క్రీడల్లో భారత్ కు ఒక్కరోజే 8 పతకాలు

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఒక్క రోజులోనే ఎనిమిది పతకాలను సాధించారు. ఇందులో షూటింగ్ విభాగంలో ఏడు పతకాలను సొంతం చేసుకోగా మరొకటి సెయిలింగ్‌లో వచ్చింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 22కి చేరింది. ఇందులో...
1 1,540 1,541 1,542 1,543 1,544 2,487
Page 1542 of 2487