News

News

త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని మారథాన్ రేస్ లో పరిగెత్తిన 80ఏళ్ల బామ్మ!

కొంత మంది యువకులు వృద్ధులకంటే నీరసంగా బద్ధకంగా బతికేస్తూ ఉంటారు. ఇలాంటి వారికీ ఆదర్శంగా కొంతమంది వృద్ధులు నిలుస్తూ ఉంటారు. తమ వయసు సంకల్పానికి అడ్డుకాదని తరచుగా నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ బామ్మా.. యువతతో పోటీపడుతూ మారథాన్ లో పాల్గొంది....
News

టీటీడీలో విద్యుత్‌ ఆదాకు పటిష్టంగా చర్యలు!

టీటీడీలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని కార్యాలయంలో ఏపీఎస్‌ఈసీఎం (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌), నెడ్‌క్యాప్‌ (నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఎపి)...
News

మధ్యప్రదేశ్లో మరో త్రిపుల్ తలాక్ కేసు నమోదు…. తనకు న్యాయం కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన ముస్లిం యువతి!

కేంద్రం ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ముస్లిం మహిళల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే కొంతమంది మాత్రం చట్టాన్ని ధిక్కరించి తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ పేరుతో విడాకులు ఇస్తున్నారు. ఇలాంటివి దేశంలో...
News

అరసవిల్లిలో రథసప్తమి నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు… అధికారులతో కలెక్టర్ సమీక్ష!

భక్తులకు ఇబ్బందులు లేకుండా రథసప్తమి ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని శ్రీకాకుళం కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి.. ప్రశాంతంగా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ నెల 28న రథసప్తమిని పురస్కరించుకుని.. 80...
News

భాస్కర్‌జీ సంఘంలో ఆణిముత్యం.. ఆయన సేవల గురించి తెలుసుకుందామా?

ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ దివంగత ఏవీ జన్మదినాన్ని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కొచ్చిలో భాస్కర్‌జీ భారతీయ విద్యా నికేతన్ స్థాపకులు, అదేవిధంగా కేరళ విభాగం విద్యాభారతి వంటి సంస్థలు స్థాపించి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యారంగం ద్వారా అందరిలో భారతీయ...
News

తిరుమలలో క్వార్టర్స్‌ భవనాల మరమ్మతు పనులు వేగవంతం!

తిరుమలలో క్వార్టర్స్‌ భవనాల మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 50 నుంచి 60 ఏళ్ల క్రితం ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌ కళాహీనంగా మారడంతోపాటు మరమ్మతులకు గురయ్యాయి. పైకప్పు పెచ్చులు ఊడటంతోపాటు వర్షం కురిసిన సమయంలో నీరు దిగడం, డ్రైనేజీ...
News

అయోధ్య రామమందిరం ట్రస్టుకు ఊరట.. వందల కోట్ల పన్ను నుంచి మినహాయింపు!

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నారు. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి దేశం, ప్రపంచం నుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఇది మొత్తం పన్నుకు సంబంధించినదే అయినా.. ఈక్రమంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాలుగా వచ్చిన సొమ్ముపై పన్నును...
News

ట్రక్కు డ్రైవర్ల పని వేళలపై త్వరలో చట్టం – కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

2025 ఏడాది చివరి నాటికి దేశంలో రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. రోడ్డు భద్రతా వారంలో 4 గంటల టెలిథాన్, ఔట్రీచ్ ప్రచారం “సడక్...
News

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్..! ఆయన ఏమన్నారంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ‘‘లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఏమైనా హెడ్‌మాస్టరా?’’ అని ప్రశ్నించిన కేజ్రీవాల్‌కు సక్సేనా శుక్రవారం రాసిన...
News

మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాకు 30 లక్షల ఫైన్‌!

ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన చేసిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిరిండియాపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల అతిక్రమణకు పాల్పడినందుకుగానూ ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. విధుల్లో ఉన్న...
1 1,541 1,542 1,543 1,544 1,545 2,380
Page 1543 of 2380