News

News

కుప్పకూలిన వైమానిక దళ ఫైటర్ జెట్ విమానాలు

భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మొరెనా పట్టణ సమీపంలో కూలిపోయాయి. ‘‘మధ్యప్రదేశ్‌లోని మోరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయి, యుద్ధ విమానాలు కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాం’’ అని రక్షణశాఖ...
News

రథసప్తమి రోజు ఇవి చేస్తే చాలా మంచిది!

ఏటా రథసప్తమిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. మాఘసుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమి...
News

వైభవంగా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళం(అరసవిల్లి): శ్రీకాకుళం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి భక్త జనసంద్రంగా మారింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. దర్శనం కోసం క్యూలలో వేచి చూశారు. మరోవైపు అర్ధరాత్రి...
News

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీ మలయప్ప స్వామి

- తిరుమలలో  శాస్త్రోక్తంగా  రథసప్తమి - ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల 'ఆదిత్య హృదయం, 'సూర్యాష్టకం' సూర్య జయంతిని పురస్కరించుకొని శనివారం రోజు తిరుమలలో 'రథసప్తమి' ఉత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా...
News

గంగా సంగమంలో 32 లక్షలమంది భక్తుల పుణ్యస్నానాలు

ఉత్తర భారతదేశంలో బసంత పంచమి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. మాఘమేళాలో భాగంగా లక్షలాదిమంది భక్తులు గంగా, సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. బసంత్ పంచమి సందర్భంగా సరస్వతీ దేవికి పూజలు చేశారు. ప్రయాగరాజ్ నగరంలో మాఘమేళాలో భాగంగా గంగా, యమునా నదుల...
News

పెనుగంచిప్రోలులో భారీ అగ్నిప్రమాదం

ఎన్టీఆర్‌ జిల్లాలోని పెనుగంచిప్రోలులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతమ్మ ఆలయ పరిధిలోని దుకాణాల్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. వచ్చే నెల 5 నుంచి తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు ఉన్నాయి. దీంతో పెద్దఎత్తున సామాగ్రిని నిల్వచేయగా ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది....
News

ఇకపై ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు!

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నుంచి సర్వోన్నత న్యాయస్థానం పౌరులకు కొత్త వెసులుబాటు కల్పించనుంది. షెడ్యూల్డ్‌ భాషల్లోనూ న్యాయస్థానం తీర్పులను వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఎలక్ట్రానిక్‌ సుప్రీంకోర్టు రిపోర్ట్స్‌(ఈ-ఎస్‌సీఆర్‌) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లోనూ తీర్పులను అందుబాటులో...
News

ఈనెల 31 నుంచి శ్వేత గిరి యాత్ర! 

శ్వేతగిరి యాత్రకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఐదురోజులు జరగనున్న వేణుగోపాలస్వామి యాత్రకు వేలాదిమంది భక్తులు తరలిరానున్నారు. వీరికి ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్టుబోర్డు చైర్మన్‌ సుగ్గు మధురెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు...
News

షారూఖ్‌ ఖాన్‌ను అవసరమైతే కాల్చివేయండి – ముస్లిం మత గురువు ఖలీలుర్ రెహ్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

పఠాన్ మూవీపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి నిరసనలు ఉధృతం కావడంపై ముంబయికి చెందిన ఓ ముస్లిం మతగురువు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షారుక్ సినిమాపై నిజంగా నిరసన తెలపాలనుకుంటే బాలీవుడ్ స్టార్ ఇంటికి వెళ్లి అతడిని కాల్చిచంపాలని అతను వ్యాఖ్యానించాడు....
News

కశ్మీర్ లో జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ టెర్రరిస్టు!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ లో ఒక అద్భుతం జరిగింది. మాజీ ఉగ్రవాది షేర్ ఖాన్ జాతీయ జెండాను కిష్టావార్‌ ప్రాంతంలోని సెగ్డీ బాటా గ్రామంలోని తన నివాసం ఎదుట ఎగురవేశాడు. తన జీవితాన్ని తన దేశ ఉన్నతి కోసం అర్పిస్తానని...
1 1,533 1,534 1,535 1,536 1,537 2,380
Page 1535 of 2380