News

News

యూరోప్ లో ఘనంగా ప్రారంభమైన శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరోప్, యూకేలలోని పలు నగరాల్లో సెప్టెంబర్ ౩౦ వ తేదీ నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కల్యాణోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా...
News

రైళ్ల కొత్త టైంటేబుల్‌ విడుదల

ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన రైళ్ల కొత్త టైంటేబుల్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. 64 కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు, మరో 70 ఇతర రైళ్ల సేవలను దీనిలో చేర్చారు. వివిధ నగరాల మధ్య...
News

వాషింగ్టన్‌లో ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు

శ్రీశ్రీ రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లోని నేషనల్‌ మాల్‌లో నిర్వహించిన మూడు రోజుల ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు దక్షిణాసియా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దీవుల నుంచి ఉత్సాహభరిత ప్రదర్శనలు, ప్రపంచ శాంతి...
News

భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. భౌతిక శాస్త్రం లో ఈ అవార్డును రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్‌ ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన...
News

ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లపై కేంద్రం నిషేధం.. ఎప్పటినుంచంటే?

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ డిటోనేటర్ల(electric detonator) తయారీ, వీటిని కలిగి ఉండటం, దిగుమతులు చేసుకోవడంపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిషేధం 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నట్టు స్పష్టంచేసింది. భద్రతాపరమైన ఆందోళనలు, ప్రజల భద్రత...
News

వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెంకటగిరి శక్తి స్వరూపిణిగా వర్ధిల్లుతున్న పోలేరమ్మ జాతర బుధ, గురువారాల్లో కోలాహలంగా జరగనుంది.ఇటీవలే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన ఈ జాతరను వెంకటగిరి సంస్థానం ఆధ్వర్యంలో దశాబ్దాలుగా...
News

వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం : భారత వాయుసేన

వచ్చే ఏడు, ఎనిమిదేళ్లలో రూ.2.5-3లక్షల కోట్ల విలువైన సైనిక వ్యవస్థలు, హార్డవేర్‌లు, ఇతర పరికరాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు భారత వాయుసేన వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి.. ముఖ్యంగా తూర్పు లద్ధాఖ్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. అక్టోబర్‌ 8న ఎయిర్‌ఫోర్స్‌ డే...
News

సనాతన ధర్మం ఒక్కటే మతం.. మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలే : యోగి ఆదిత్యనాథ్‌

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలతో సనాతన ధర్మం అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సనాతన ధర్మంపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఒక్కటే...
News

శివమొగ్గలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా టిప్పు సుల్తాన్ కటౌట్

కర్ణాటకలోని శివమొగ్గలో ఈద్ ఊరేగింపులో భాగంగా మిలాద్ ఉన్-నబీ ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులు హిందువుల ఇళ్లతో పాటు మహిళలపై రాళ్లదాడికి పాల్పడడంతో అనేక మంది గాయపడ్డారు.మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందువులను చంపుతున్న టిప్పు సుల్తాన్ కటౌట్, ఔరంగజేబ్ పోస్టర్లు ప్రదర్శించారు. ఈద్...
News

ఆసియా క్రీడల్లో జోరు కొనసాగిస్తున్న భారత్‌

ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు కొనసాగుతున్నది. చైనా వేదికగా జరుగుతున్న పోటీల్లో సోమవారం మన అథ్లెట్లు ఏడు పతకాలు సొంతం చేసుకున్నారు. మంగళవారం మరో పతాకం గెల్చుకోవడంతో మొత్తంగా 61 మెడల్స్‌ ఖాతాలో వేసుకున్న భారత్‌ వంద పతకాల వైపు...
1 1,533 1,534 1,535 1,536 1,537 2,486
Page 1535 of 2486