News

News

తిరుమల శ్రీవారి రథసప్తమికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు!

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధర్వర్యంలో శనివారం నుంచి వార్షిక శ్రీ వారి రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి తిరుమలలోని వాహన మండపం, మాడ వీధులు, పుష్కరిణి, గేలరీ లు, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను...
News

పాకిస్థాన్‌కు నోటీసులు జారీ చేసిన భారత్… కారణం ఇదే!

సింధూ నదీ జలాల ఒప్పందంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంపై కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది దేశమైన పాక్‌కు భారత్ నోటీసు ఇచ్చింది. సింధూ శాశ్వత కమిషన్‌కు బాధ్యులైన కమిషనర్ల ద్వారా జనవరి 25న...
News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం స్వామివారి దర్శనం కోసం భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి మరీ వెలుపలికి వచ్చాయి. శ్రీవారి టోకెన్ లేని భక్తుల దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 58,379 మంది భక్తులు దర్శించుకుని...
ArticlesNews

తిరుపతి వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుమల సమస్త సమాచారం తెలుసుకునే మొబైల్‌ యాప్‌ వచ్చేసింది!

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటి దేవస్థానం పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ...
News

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా!

తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను అయిదు నుంచి ఆరు నెలలపాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌...
News

దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు సేవా భారతి కృషి

గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడు జరిగే సామూహిక వివాహ కార్యక్రమాల్లో చాలా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు వారధిగా పనిచేస్తున్న సేవా భారతి మరో అడుగు ముందుకేసింది. ఒకవైపు నిర్లక్ష్యానికి గురైన వర్గాల సామాజిక అభ్యున్నతికి నిరంతరం...
News

ముక్కు ద్వారా వినియోగించే టీకా విడుదల.. ప్రపంచంలో ఇదే మొదటిది!

భారత దేశంలో తయారైన, ప్రపంచంలో మొట్టమొదటి నాసికా కోవిడ్ టీకా (intranasal Covid vaccine)ను గురువారం ఆవిష్కరించారు. దీనిని భారత్ బయోటెక్ (Bharat Biotech) తయారు చేసింది. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దీనిని కేంద్ర మంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్...
News

సుస్థిరాభివృద్దికి భారతదేశం ఎనలేని కృషి – రష్యా అధ్యక్షుడు పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ గురువారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధించగలవనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ, తదితర రంగాల్లో భారత్ సాధించిన విజయాలు...
News

చేతులు కాలినాక.. ఆకులు పట్టుకుంటున్న పాకిస్థాన్‌…? అసలేం జరిగిందంటే!

పాకిస్థాన్‌ దేశం ఏ స్థాయి సంక్షోభంలో ఉందో ప్రపంచానికి తెలిసిపోయింది. అక్కడి ప్రజలు తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకని పరిస్థితి. మిగిలిన అవసరాలు దేవుడెరుగు. ఇక చేసేందేం లేక.. చేతులు కాలినాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది ఆ దేశ...
News

కూల్చివేసిన ఆలయాలను ఎప్పుడు ప్రారంభిస్తారో?

విజయవాడలో కనుకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం సమయంలో అక్కడ ఉన్న తొమ్మిది ఆలయాలను అప్పట్లో అధికారులు తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రూ. 1.79 కోట్లను సైతం కేటాయించారు....
1 1,534 1,535 1,536 1,537 1,538 2,380
Page 1536 of 2380