తిరుమల శ్రీవారి రథసప్తమికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధర్వర్యంలో శనివారం నుంచి వార్షిక శ్రీ వారి రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి తిరుమలలోని వాహన మండపం, మాడ వీధులు, పుష్కరిణి, గేలరీ లు, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను...









