News

News

ఢిల్లీ వర్సిటీల్లో ఆగని బీబీసీ డాక్యుమెంటరీ రచ్చ

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ డాక్యుమెంటరీ ప్రదర్శనల రచ్చ ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ), అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు శుక్రవారం తలపెట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనలను వర్సిటీ వర్గాలు, పోలీసులు...
News

అమెరికా వైమానిక దళ బ్రిగేడియర్‌ జనరల్‌ హోదా కోసం నామినేట్‌ అయిన రాజాచారి

భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజాచారికి అమెరికా వైమానిక దళ (యూఎస్ఏఎఫ్‌) బ్రిగేడియర్‌ జనరల్‌ హోదా లభించనుంది. ఈ మేరకు దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఆయన్ను గురువారం నామినేట్‌ చేశారు. ఈ నామినేషన్‌ను సెనేట్‌ ఆమోదించాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ...
News

కనుల పండువగా ద్వారకాతిరుమలలో రథసప్తమి వేడుకలు

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై ఉభయదేవేరులతో కొలువైన శ్రీవారు ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి ఆలయ...
ArticlesNews

పాక్‌ రూపాయి మరింత పతనం.. అంతా అల్లా దయ అంటున్న ఆర్థిక మంత్రి!

మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా తయారైంది పాకిస్థాన్‌ దేశ పరిస్థితి. నగదు కొరతతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న పాక్‌ కరెన్సీ విలువ భారీగా క్షీణిస్తోంది. శుక్రవారం డాలర్‌ మారకంలో దేశ కరెన్సీ విలువ ఇంతకు ముందెన్నడూ లేని కనిష్ఠం రూ.262.2 స్థాయికి...
News

బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ నిందితుడు.. ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ మృతి

భారత దేశంలో సంచలనం సృష్టించిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ దోషి, అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. 2008 బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్లో ఇన్‌స్పెక్టర్ మోహన్ చాంద్ శర్మ,...
News

సనాతన ధర్మమంపై యోగి చేసిన వ్యాఖ్యల అర్థం ఇదే.. కానీ కొందరు తప్పుగా వక్రీకరిస్తున్నారు!

సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ మండిపడ్డారు. వరుస ప్రశ్నలు సంధించారు. ఇతర ధర్మాల మాటేమిటని యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించారు. అసలు ఇతర మతాలకు చోటుందా? లేదా?...
News

సామాజిక మాధ్యమాలతో ప్రజల్లోకి ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల భావజాలం.. సహకరిస్తున్న వార్తా సంస్థలు, పాత్రికేయులు!

ఖలిస్థాన్ అనుకూల సంస్థలు కొన్ని వార్తా సంస్థలు, కొందరు పాత్రికేయులతోనూ సంబంధాలు పెట్టుకున్నాయని పంజాబ్ పోలీస్ అధికారి తన నివేదికలో తెలియజేయడం సంచలనంగా మారింది. ఈ పీకేయీ సంస్థలు ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ప్రజలకు తమ భావజాలాన్ని...
News

పంజాబ్‌లో దారుణ ఘటన ఒకేసారి 45 ఆవులు మృతి.. కారణం ఏమిటంటే?

పంజాబ్ : పంజాబ్ రాష్ట్రంలోని ఓ గోశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విషపూరితమైన పశుగ్రాసం తిన్న 45 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా ఫూన్‌గఢ్ గ్రామంలోని గోశాలలో శుక్రవారం జరిగింది. విషపూరితమైన పశుగ్రాసం తిని 45...
News

కుప్పకూలిన వైమానిక దళ ఫైటర్ జెట్ విమానాలు

భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మొరెనా పట్టణ సమీపంలో కూలిపోయాయి. ‘‘మధ్యప్రదేశ్‌లోని మోరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయి, యుద్ధ విమానాలు కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాం’’ అని రక్షణశాఖ...
News

రథసప్తమి రోజు ఇవి చేస్తే చాలా మంచిది!

ఏటా రథసప్తమిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. మాఘసుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమి...
1 1,532 1,533 1,534 1,535 1,536 2,380
Page 1534 of 2380