ఢిల్లీ వర్సిటీల్లో ఆగని బీబీసీ డాక్యుమెంటరీ రచ్చ
ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ ప్రదర్శనల రచ్చ ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ), అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు శుక్రవారం తలపెట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనలను వర్సిటీ వర్గాలు, పోలీసులు...









