News

News

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ ; ప్రకటనకు ముందే లీకైన వివరాలు

రసాయన శాస్త్రం లో ఈ ఏడాది నోబెల్‌ అవార్డును రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్‌.. ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి, లూయిస్‌ బ్రూస్‌, అలెక్సీ ఎకిమోవ్‌కు ఈ...
News

విజయవాడలో ఉత్సాహంగా బజరంగ్‌దళ్ “శౌర్య జాగరణ యాత్ర”

విశ్వహిందూ పరిషత్ విజయవాడ మహానగర్ పరిధిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు శౌర్య జాగరణ యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి గుడి నుంచి దీనదయాళ్ నగర్ రామాలయం వరకూ యాత్ర నిర్వహించారు. వివేకానంద మెమోరియల్ ట్రస్ట్ ప్రముఖ్...
News

మనస్సాక్షి లేకుండా సేవ సాధ్యం కాదు : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడు భయ్యాజీ జోషి

భారత దేశపు ప్రాచీన గ్రంధాలలో, సేవ అనేది పరమాత్మ రూపంగా చెప్పబడిందని.. 'సేవా పరమో ధర్మ: అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భయ్యాజీ జోషి తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్...
News

ప్రాచీన యుద్ధ రీతులపై అధ్యయనం చేసేందుకు ఇండియన్ ఆర్మీ ప్రాజెక్ట్ ‘ఉద్భవ్‌’

భారత సంస్కృతితో ముడి పడి, దేశానికి మాత్రమే సొంతమైన అరుదైన యుద్ధ రీతులు, వ్యూహాలను రిఫర్ చేసుకోవడానికి.. దీంతో పాటు దౌత్య విధానాన్నీ పరిశీలించేందుకు భారత ఆర్మీ ఒక ప్రాజెక్ట్‌ ను చేపడుతునట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కి "ప్రాజెక్ట్ ఉద్భవ్‌" అనే...
News

40 సెంటీమీటర్లు ఎత్తుకు ఎగిరిన విక్రమ్ ల్యాండర్

చంద్రుడి ఉపరితలంపై 14 రోజులపాటు గడ్డకట్టే చలిలో గడిపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇక శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నాయని భావిస్తున్న వేళ ఇస్రో తాజాగా మరో ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. విక్రమ్ ల్యాండర్ లోని ఇంజన్లను మండించి కాస్తంత ఎత్తుకు...
News

పార్వేట మండపాన్ని పునః నిర్మిస్తున్నాం : TTD ఈవో ధర్మారెడ్డి

తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం-TTD ఈవో ఏ.వీ. ధర్మారెడ్డి తెలిపారు. అలిపిరి కాలినడక మార్గంలో భక్తుల విశ్రాంతి మండపాన్ని ఈఓ ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం ఈవో...
News

న్యూస్‌ క్లిక్‌’ కార్యాలయం సీజ్‌ ; ఆ సంస్థ నివాసాల్లో ఢిల్లీ పోలీసుల సోదాలు

ఆన్‌లైన్‌ వార్తల పోర్టల్‌ ‘న్యూస్‌క్లిక్‌’ కార్యాలయంలో, ఆ సంస్థ పాత్రికేయుల నివాసాల్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మంగళవారం పెద్దఎత్తున సోదాలు నిర్వహించింది. చైనాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించేందుకు ఈ పోర్టల్‌కు నిధులు అందుతున్నాయనే ఆరోపణపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం ‘ఉపా’...
News

‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? ‘సనాతనం’పై ఎందుకంత చర్చ?

నేపాల్ ప్రభుత్వం నేపాల్ అధికారిక నిఘంటువు నుండి కొన్ని ప్రత్యేక పదాలను తొలగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పదాలలో ఒకటి ‘ఓం’. ఇది సనాతన ధర్మానికి చిహ్నం. నేపాల్‌లో 20216వ సంవత్సరం నుండి నిఘంటువును మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా...
News

హిందువులను విభజించేందుకు కుట్ర, కాంగ్రెస్‌ కుల గణన డిమాండ్‌పై ప్రధాని మోదీ నిప్పులు

జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ వంకతో హిందువులను విభజించేందుకు, తద్వారా దేశాన్ని నాశనం చేసేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘కుల గణన చేపట్టి జనాభా ఆధారంగా వనరులను...
News

హైంద‌వ ధ‌ర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించేలా అక్టోబ‌రు నుంచి మార్చి వ‌ర‌కు ధ‌ర్మ‌ప్ర‌చార మాసోత్స‌వాలు

స‌నాత‌న హిందూ ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ కోసం ఆల‌యాల‌ను కేంద్రంగా చేసుకుని దేవ‌దాయ శాఖ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న మేజ‌ర్ టెంపుల్స్ ద్వారా ధ‌ర్మ‌ప్ర‌చార మాసోత్స‌వాలు, అలాగే...
1 1,532 1,533 1,534 1,535 1,536 2,486
Page 1534 of 2486