News

News

చేతులు కాలినాక.. ఆకులు పట్టుకుంటున్న పాకిస్థాన్‌…? అసలేం జరిగిందంటే!

పాకిస్థాన్‌ దేశం ఏ స్థాయి సంక్షోభంలో ఉందో ప్రపంచానికి తెలిసిపోయింది. అక్కడి ప్రజలు తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకని పరిస్థితి. మిగిలిన అవసరాలు దేవుడెరుగు. ఇక చేసేందేం లేక.. చేతులు కాలినాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది ఆ దేశ...
News

కూల్చివేసిన ఆలయాలను ఎప్పుడు ప్రారంభిస్తారో?

విజయవాడలో కనుకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం సమయంలో అక్కడ ఉన్న తొమ్మిది ఆలయాలను అప్పట్లో అధికారులు తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రూ. 1.79 కోట్లను సైతం కేటాయించారు....
News

వైభవంగా దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు

కడప (Kadapa) నగరంలో వెలిసిన సుప్రసిద్దమైన ప్రతిష్టాత్మక తిరుమల తొలి గడప, దేవుని కడపలోని శ్రీ లక్షీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నాలుగవ రోజు(గురువారం)...
ArticlesNews

అతి పెద్ద రాజ్యాంగం భారత్‌ సొంతం.. అది ఎలా సాధ్యమైందంటే?

స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఏటా నిర్వహిస్తుంటారు. అసలు రాజ్యాంగాన్ని ఏవిధంగా రూపకల్పన చేశారు? ఎంత మంది దీనికోసం కష్టపడ్డారు.. ఎన్ని రోజులు పట్టింటి వంటి అంశాలు చాలా మందికి తెలియదు....
News

అరుణాచల క్షేత్రానికి కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు

తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రం గిరి ప్రదర్శన వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కర్నూలు-2 డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యన అరుణాచల క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం...
News

ముగిసిన ఉత్తరాంధ్ర జాతరలు

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతర బుధవారం అంపకోత్సవంతో ముగిసింది. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఘటాలను తిరువీధితో చదురు గుడి నుంచి వనం గుడికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో దారి పొడవునా భక్తులు చీరలను...
News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా పంచమి వేడుకలు

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారి సన్నిదానంలో అక్షరాభ్యాసలతో పాటు, అన్నప్రసన్నాలకు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీపంచమి సందర్భంగా ఏపీ నుండే కాకుండా తెలంగాణ,...
News

శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు

తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు లభించింది. సోమవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానులను మంగళవారం లెక్కించగా ఈ ఆదాయం లభించినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. ఇక మంగళవారం నాడు సుమారు 69,221మంది...
News

శ్రీవాణి టికెట్ల కోటా రేపు విడుదల

ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లను శుక్రవారం టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు కింద రోజూ వెయ్యి టికెట్లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 750 టికెట్లు ఆన్‌లైన్లో, 250 టికెట్లు కరెంట్‌ బుకింగ్‌లో ఉంటాయి. ఆన్‌లైన్‌...
News

గణతంత్ర భారత దేశ ప్రయాణం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకం – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారత్ విజయవంతమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలోని అనేక మతాలు, భాషలు భారత్​ను ఐకమత్యంగా ఉంచడానికే కృషి చేశాయని, విభజనకు కాదని అన్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి గణతంత్ర వేడుకలను ఉద్దేశించి ప్రజలకు సందేశం ఇచ్చారు....
1 1,535 1,536 1,537 1,538 1,539 2,380
Page 1537 of 2380