News

News

దేశ రాజధాని దిల్లీలో భారీ దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు సిద్ధం!!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఖలిస్థాన్ (Khalistan) ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ చురుగ్గా, క్రియాశీలంగా ఉన్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలియజేసింది. ఇటీవల పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, పెయింటింగ్‌లు బయటపడటంతో పోలీసులు...
News

రాష్ట్రపతి చేతులమీదుగా ఉద్యాన్‌ ఉత్సవ్‌ ప్రారంభం!

రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యాన వనాల సందర్శనకు ప్రజలను అనుమతించే ‘ఉద్యాన్‌ ఉత్సవ్‌-2023’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రారంభించారు. ఈ ఉత్సవానికి మంగళవారం నుంచి ప్రజల్ని అనుమతించనున్నారు. ఈ ఉద్యానాలను ఇప్పటి వరకు మొఘల్‌ గార్డెన్స్‌గా వ్యవహరించారు. శనివారం వీటి పేరును...
News

ఊటీ రైలును అద్దెకు తీసుకుంటున్న విదేశీయులు

ఊటీలోని లోయల అందాలను చూపిస్తూ.. కొండలపై నడిచే Hill train ను రూ.3.60 లక్షలకు అద్దెకు తీసుకుని 16 మంది విదేశీ పర్యాటకులు ప్రయాణించారు. కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం నుంచి నీలగిరి జిల్లా ఊటీకి నడిచే ఈ రైలు ఎక్కేందుకు పర్యాటకులు...
News

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 78,639 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
News

లవ్‌ జీహాద్‌, ల్యాండ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా ముంబయిలో భారీ ర్యాలీ..! ర్యాలీలో బాలలు సైతం పాల్గొని నినాదాలు?

దేశ ఆర్థిక రాజధాని ముంబయితోపాటు, మహారాష్ట్ర వ్యాప్తంగా హిందువుల భూముల ఆక్రమణలు, హిందూ యువతులను ప్రేమ పేరుతో మోసం చేయడం వంటి సంఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ముంబయి నగరంలో హిందువులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు హిందువుల భూములను...
ArticlesNews

సంఘ కార్యానికి.. రజ్జూ భయ్యా జీవితం అంకితం!

పరమ పూజనీయ శ్రీ రాజేంద్రసింహాజీని రజ్జూ భయ్యా అని కూడా పిలుస్తారు. ఈయన ఆర్ఎస్ఎస్ 4వ సర్ సంఘచాలక్‌గా 1994 నుంచి 2000 సంవత్సరం వరకూ సేవలందించారు. రజ్జూ భయ్యా 1922 జనవరి 29న ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌ షహర్ లో...
News

నది మధ్యలో పాలధార.. చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు

ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ ప్రాంతం ఎంతో ప్రసిద్ది చెందింది. ఇక్కడ శ్రీరాముడు నివసించినట్లు కథనం ఉంది. అమావాస్య, వసంత పంచమి నుండి వివిధ సందర్భాలలో లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. అదే విధంగా.. మందాకినిలో స్నానమాచరించి భగవంతుని దర్శనం...
News

ముంబయి పార్క్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొలగించనున్న షిండే స‌ర్కార్‌

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ముంబైలోని మ‌ల‌ద్ ప్రాంతంలో గార్డెన్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. మ‌ల‌ద్‌లోని టిప్పు సుల్తాన్ గార్డెన్‌కు ఆ పేరు తొల‌గించాల‌ని ముంబై స‌బ‌ర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను సంబంధిత మంత్రి మంగ‌ళ్ ప్ర‌భాత్ లోధా...
News

అహోబిలం ఆలయ వివాదంలో ఏపీకి చుక్కెదురు… సుప్రీం కోర్టు ఏమందంటే?

కర్నూలులోని అహోబిలం ఆలయ వివాదంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అహోబిలం ఆలయ వ్యవహారాలను నియంత్రించడానికి, నిర్వహించడానికి ‘ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) ని నియమించాలను రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగంలోని 26(డి)ని ఉల్లంఘించడమేనని, మఠాధిపతి పరిపాలనా హక్కును ప్రభావితం చేయడమేనని హైకోర్టు...
News

మధ్యప్రదేశ్‌లో కూలిన జెట్ విమానాలు.. రాజస్థాన్‌లో శకలాలు లభ్యం!

మధ్యప్రదేశ్‌లోని మొరేనా నగరంలో శనివారం కుప్పకూలిన రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ విమానాల శకలాలు 100 కిలోమీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. విమానాల శకలాల్లో కొన్నింటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అధికారులు గుర్తించారు. భరత్‌పూర్-మొరేనా నగరాల...
1 1,531 1,532 1,533 1,534 1,535 2,380
Page 1533 of 2380