Gallery

GalleryNews

తెలుగు నాట ” ప్రకృతి వందన “

భారతీయులు  అనాదిగా ప్రకృతి ఆరాధకులు.  రాయి రప్పా చెట్టు చేమలను,  నదీనదాలను  దైవ స్వరూపాలుగా భావించి పూజించడం  భారతీయ సంస్కృతిలో ఒక భాగం.  ఈ ఆచారాలన్నీ మూఢమైనవని  కొందరు  విధర్మీయులు  మనలను అపహాస్యం చేయడం కూడా మనమెరుగుదుము.  నిజానికి భారతీయుల ప్రకృతి ఆరాధన వెనుక మానవ జీవన మనుగడకు ఉపయోగపడే ప్రకృతి సంపదను నాశనం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ తమ మనుగడకు ఉపయోగించుకుని మన భావితరాలకు సైతం  సురక్షితంగా  అందించాలన్న...
GalleryNewsProgramms

పులకించిన జనం – ఇంటింటా రామ నామ జపం

అయోధ్య శ్రీరామ జన్మ భూమిలో భూమి పూజ జరిగిన ఈ రోజు కోసం యావద్దేశం ఎన్నాళ్ళగానో ఎదురు చూసింది. నేడు ఆ శుభఘడియ దేశంలోని ప్రతి హృదయమూ రామ భక్తితో పులకించిపోయింది. రామ నామ స్మరణతో తరించిపోయింది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు వున్న లక్షలాది దేవాలయాలయాలలో అయోధ్య భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు  జరిగాయి. కోట్లాది గృహాలలో జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయ్. అయోధ్యలో ప్రధాని నరేంద్ర...
GalleryNewsProgramms

రాష్ట్రమంతటా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల వికాస శిబిరాలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ జిల్లాలలో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాలలో మండల పై స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ విభాగ్ శిబిరాల చిత్ర మాలిక మా VSK పాఠకుల కోసం విజయనగరం విభాగ్ : విజయనగరం విభాగ్ శిబిరము శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో గల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల నందు జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 226 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్ఘాటన లో...
GalleryNews

SSF కారణంగా వెల్లివిరుస్తున్న మహిళా చైతన్యం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం గ్రామీణ మండలం చాపురం పంచాయతీలోని సిద్దిపేట (SC గ్రామం) లో ముగ్గుల పోటీలు,  భజన, దేశ భక్తి గీతాలు పాడడం,  వక్తల ఉపన్యాసాలు, బహుమతి ప్రదానం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాకుండా సాధారణ గృహిణులు అయినా కూడా వారు ఎంతో స్ఫూర్తివంతమైన, కళాత్మకమైన, దేశభక్తి ప్రేరకమైన ముగ్గులు వెయ్యడం, దేశభక్తి గీతాలు...
GalleryNews

ఆంధ్ర విత్ సీ.ఏ.ఏ

కేంద్ర ప్రభుత్వం క్రొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేశంలో ఆందోళనలు, అలజడులు సృష్టించడం, అవి మీడియాలో పతాక శీర్షికలలో కనిపించడం మనకు తెలిసిందే. కానీ అంతకంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా జరిగిన ర్యాలీలు దురదృష్టవశాత్తూ మీడియా కళ్ళకు కనబడలేదు. అలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా పలు చోట్ల వేల సంఖ్యలో కుల మతాలకు అతీతంగా స్వచ్చందంగా జాతీయవాదులు...
GalleryNewsProgramms

విజయవాడలో సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ

ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ విజయవాడ మాధవసదన్ లో జరిగింది. ప్రాంత అధ్యక్షులు శ్రీ కే. మన్మధ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సమాజంలో అసమానతలు, కులతత్వం నిర్మూలింపబడి సమరసత, స్నేహం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లుటకు కృషి చేయాలని వక్తలు ప్రబోధించారు. గురునానక్, వివేకనంద, అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సంత్ రవిదాస్, మహాత్మాగాంధీ, వెన్నెలకంటి రాఘవయ్య, పొనకా కనకమ్మ తదితరుల జయంతులు నిర్వహించాలని ప్రబోధించారు. ...
GalleryNews

సిసలైన దేశభక్తునికి ఘనమైన సత్కారం

370 వ అధికరణం ఆరంభ ముగింపు అంకాల ప్రత్యక్ష సాక్షి, ప్రాణాలను సైతం లెక్క చేయక కాశ్మీర్ విమోచన ఉద్యమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా మైలవరం వాసి శ్రీ ఘంటా సీతారామయ్య దంపతులకు ఘన సత్కారం లభించింది. శ్రీ సీతారామయ్య దంపతులు వివిధ జాతీయ వాద సంస్థలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు మైలవరం గ్రామానికి వెళ్ళి సీతారామయ్యను ఘనంగా సత్కరించారు. ప్రసంగిస్తున్న మాజీ మంత్రి శ్రీ రావెల...
GalleryNewsProgramms

నెల్లూరు జీ వీ ఆర్ ఆర్ కళాశాల ఆధ్వర్యంలో వనమహోత్సవం

"వనమహోత్సవం" కార్యక్రమంలో భాగంగా జి.వి ఆర్.ఆర్ జూనియర్ కళాశాల NSS యూనిట్, హరిహర ఎడ్యుకేషనల్ సొసైటి మరియు Dr. మల్లెల రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ర్యాలీ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ శ్రీ  VVS మూర్తి,మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ద్వారకనాథ్, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత శ్రీ భయ్యా రవి, వారధి ఫౌండేషన్...
GalleryNewsSeva

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో వాడవాడలా పర్యావరణ, జల సంరక్షణోద్యమం

సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు జరిగిన సేవా సప్తాహంలో భాగంగా 22వ తేదీన అన్ని శాఖల స్వయంసేవకులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా విస్తృతంగా మొక్కలు నాటారు. శాఖలలోని వేలాది స్వయంసేవకులు తాము నాటిన మొక్కలను స్థానిక ప్రజల సహకారంతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా చేపట్టారు. పర్యావరణ, జల సంరక్షణపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ, వీధులలో తిరిగి మొక్కలు పంపిణీ చేశారు. ఏ ఇంటి వారు ఆ...
GalleryNews

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సేవా సప్తాహం

ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేయడానికి,  సెప్టెంబర్ 15 నుండి 22 వరకు సేవా సప్తాహం జరుగుతుంది. సెప్టెంబర్ 15 వ తేదీన అన్ని నగరాలలో, అన్ని ఆరెస్సెస్  శాఖల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. వందలాది మంది స్వయంసేవకులు ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అనేక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు శుభ్రం చేసి, మొక్కలు నాటారు. సేవా కార్యంలో స్వయంసేవకులు ఎప్పుడూ ముందేనని చాటారు....
1 9 10 11 12
Page 11 of 12