రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రకృతి వందన’
పర్యావరణ సూత్రాల ప్రకారం భూమిపై నివసించే ప్రతిఒక్కరికీ 432 చెట్లు ఉండాలి. అంటే 1:432 అన్నమాట. భారతదేశంలో ఈ నిష్పత్తి కేవలం 1:28 లెక్కన ఉన్నది. దీన్నిబట్టి మనదేశంలో చెట్లను ఎంతగా పెంచాలో అర్థం చేసుకోవచ్చు. చెట్లు పెంచడం వల్ల వేడి తగ్గి స్వచ్ఛమైన గాలి పరిసరాలను, మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. కాబట్టి ప్రతిఒక్కరూ చెట్లను పెంచడం, సంరక్షించడం తమ కర్తవ్యంగా భావించాలి. ఈ శ్రావణపౌర్ణమి, రక్షాబంధన్ నుంచి ఒక...






