Gallery

Gallery

విజ‌య‌వాడ డివిజ‌న్‌లో భారీగా రైళ్ల ర‌ద్దు

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో విజ‌య‌వాడ డివిజ‌న్ లో ఇటీవ‌ల భారీగా రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్నారు అధికారులు..వివిధ కార‌ణాల‌తో అనేక రైళ్లు ర‌ద్దు చేయ‌డంతో పాటు కొన్నింటిని దారి మ‌ళ్లిస్తున్నారు.మ‌రికొన్ని రైళ్ల‌ను పాక్షికంగా ర‌ద్దు చేస్తున్నారు..విజ‌య‌వాడ డివిజ‌న్ ప‌రిధిలో జ‌రుగుతున్న ప‌లు సాంకేతిక ప‌నుల కార‌ణంగా ఈనెల 13నుంచి ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసారు. కొన్ని దారి మ‌ళ్లించారు.మ‌రికొన్ని పాక్షికంగా ర‌ద్దు చేసారు. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను...
Gallery

కోటప్పకొండలో అర్చకుల ఆందోళన.. ఆర్జిత సేవలు నిలిపివేస్తామని ప్రకటన

కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవోకు, అర్చకుల మధ్య వివాదం నెలకొంది. ఆలయం ఈవో దుర్భాషలాడుతూ, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అర్చకులు వాపోయారు. ఈవోకి వ్యతిరేకంగా ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు అర్చకులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న దేవాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు....
Gallery

లైంగిక నేరాలకు అడ్డాగా బ్రిటన్‌ ఆస్పత్రులు

బ్రిటన్‌లోని ఆస్పత్రులు మాత్రం రేప్‌లు, లైంగిక వేధింపులు, హింసాత్మక దాడులకు వేదికగా నిలుస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు దేశంలోని ఆస్పత్రుల్లో సిబ్బంది, రోగులు, సహాయకులపై 6,500కిపైగా అత్యాచార, లైంగిక వేధింపులు, దాడుల కేసులు నమోదైనట్టు గతవారం ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. యూకేలోని మహిళా హక్కుల నెట్‌వర్క్‌.. దేశవ్యాప్తంగా జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించిన గణాంకాలను గతవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో లైంగిక దాడులను అరికట్టే చర్యల్లో భాగంగా...
Gallery

కమనీయం కల్యాణం

భక్తుల పాలిట కొంగు బంగారం మార్కాపురంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. చెన్నుని కళ్యాణ శోభలో చూసిన భక్తజన కోటి పులకించారు. చెన్నుడు చైతన్యానికి, జాగృతికి, ప్రగతికి ప్రతీక అయితే దేవేరి రాజ్యలక్ష్మి సంపదలకు ప్రతీక. రాజ్యలక్ష్మి అమ్మవారే కల్యాణ సమయంలో శ్రీదేవి, భూదేవులుగా కొలువు తీరారు. చెన్నుని కల్యాణాన్ని సీమాంద్ర ప్రాంతంతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం హాజరయ్యారు. వేద...
Gallery

పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో జనం పరుగులు

బిహార్‌ లోని పాట్నాలో ఓ మురికివాడలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. దీంతో ఆ మురికివాడవాసులు తీవ్ర భయాందోళనలతో పరుగులు తీశారు. కష్టపడి సంపాదించుకున్నవాటిలో చేతికి అందినవాటిని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. గ్యాస్ సిలిండర్లు, కుర్చీలు వంటివాటిని కాపాడుకోవడం కోసం వారు అనేక కష్టాలు పడ్డారు. పాట్నాలోని శాస్త్రి నగర్ మురికివాడలో ఈ దారుణం జరిగింది. బాధితులు ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ, తమ ప్రాణాలను, వస్తువులను...
GalleryNews

ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు కోసం పనిచేయదు.. దేశం కోసం మాత్రమే పనిచేస్తుంది – అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కొందరు కల్పించిన అభూత కల్పనలు, అపోహలను 'ఆర్ఎస్ఎస్ ప్రణాళిక-21వ శతాబ్దం కోసం' పుస్తకం కచ్చితంగా తొలగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ సునీల్ అంబేకర్ రచించిన 'ఆర్ఎస్ఎస్ ప్రణాళిక-21వ శతాబ్దం కోసం' పుస్తకావి ష్కరణ కార్యక్రమం విజయవాడ పుస్తక మహోత్సవంలో శుక్రవారం నిర్వహించారు. గొల్లపూడి మారుతీరావు సాహిత్య వేదికపై జరిగిన...
GalleryNews

గ్రామ దేవతలను పూజిస్తుంటే కమ్యూనిస్టులకు కడుపు మంట!

మత భావజాలాన్ని ఊరు, వాడ తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది పెద్దలు పరోక్షంగా “సంఘ్ పరివార్” పై విమర్శలు గుప్పిస్తున్నారు. బొడ్రాయి పండుగ.. బతుకమ్మ పండుగల పేర్లతో హిందూ మతాన్ని రుద్దుతున్నారని సిపిఐ నిర్వహించిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈనెల ఏడోతేదీన భాగ్యనగర్ లోని మగ్దుమ్ భవన్‌లో హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న పెద్దలందరిని కలిపి సిపిఐ సదస్సు నిర్వహించింది. అందులో పాల్గొన్న ప్రముఖులందరూ మాట్లాడుతూ హిందుత్వంపై విషం కక్కారు....
GalleryNewsProgramms

संघ शाखा द्वारा ही गुणों का विकास – आर.एस. एस सरसंघचालक श्री मोहन भगवत

राष्ट्रीय स्वयंसेवक संघ सरसंघचालक श्री मोहन भागवत ने कहा कि प्रतिदिन शाखा को जाने से स्वयंसेवकों की गुणों में विकास होती है। पश्चिम गोदावरी जिले के पालाकोल्लु में रविवार 26/12/2021 को आयोजित 'गोदावरी संगमम' कार्यक्रम में श्री भगवत मुख्य वक्ता थे। आइए इस गोदावरी संगम पर आरएसएस सरसंघचालक के भाषण...
GalleryNewsProgramms

సంఘ శాఖ ద్వారానే గుణ వికాసం – ఆరెస్సెస్ చీఫ్ శ్రీ మోహన్ భాగవత్

ప్రతిరోజూ శాఖకు వెళ్లడం ద్వారానే స్వయంసేవకులలో గుణవికాసం జరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 26/12/2021 ఆదివారం నాడు జరిగిన 'గోదావరి సంగమం' ఈ కార్యక్రమంలో శ్రీ భాగవత్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఉభయగోదావరి జిల్లాలనుంచి 12,736 మంది స్వయంసేవక్ లు పాల్గొన్న ఈ గోదావరి సంగమంలో ఆర్ ఎస్ ఎస్ అధినేత ప్రసంగంలోని ప్రధానాంశాలను...
1 7 8 9 10 11 12
Page 9 of 12