ప్రపంచ పర్యావరణంలో త్వరితగతిన పెనుమార్పులు సంభవిస్తున్నాయన్నది గత కొంత కాలంగా మనం చూస్తున్నాం. ఇవి విపరీత పరిణామాలు. మానవాళిని అతలాకుతలం చేస్తున్న ఉత్పాతాలు. దాదాపు అన్ని ఖండాలలోనూ...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
రత నౌకాదళానికి చెందిన శిక్షణ యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ సుదర్శిని’ (INS Sudarshini) సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న ‘లోకాయన్ 26’ యాత్రలో భాగంగా.. ఈ నౌక విజయవంతంగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి, మే 27న...
మహారాష్ట్రలోని నాగ్పూర్లో గత కొన్ని రోజులుగా (మే 11 నుండి) అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత కార్యకర్త వికాసవర్గ 2 కార్యక్రమానికి సంబంధించిన సార్వజనికోత్సవ కార్యక్రమం జూన్ 4న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది సమారోప్ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్...
భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా, అంటే “విశ్వ గురువు”గా ఎదగడానికి కావలసిన పూర్తి సన్నద్ధత మన దేశంలో ఇంకా లోపించిందని, అదే మన పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు....
ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో తనపై మతపరమైన వేధింపులు జరిగాయని, మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారని ఓ మాజీ మహిళా ఉద్యోగిని మహారాష్ట్ర పూణేలోని హింజవాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని హిందూ జనజాగృతి సమితి నిర్వహించిన...
* పర్యావరణ దినోత్సవం నాడు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు మహత్తర యజ్ఞం సి సుబ్రహ్మణ్యం భారతదేశవ్యాప్తంగా నదులు కాలుష్యం, తగ్గిపోతున్న నీటి ప్రవాహాలు, ఆక్రమణలు, పర్యావరణ నిర్లక్ష్యంతో పోరాడుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన...
జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై దౌత్యపరంగా శాంతి యుతంగా పరిష్కరించుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల ఉన్నత ప్రతినిధి కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో...
జమ్మూకశ్మీర్లో మూడు దశాబ్దాల కంటే ముందు ప్రారంభమైన ఉగ్రవాదం నేటికీ రావణకాష్టంలా మండుతూనే ఉంది. భారత పౌరులు ఉగ్ర దాడులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి క్రమంగా మారుతోంది. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం మొదలైనప్పటి నుంచి నేటి వరకు...
పంజాబ్లోని ఐదు ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈమెయిల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాంతో అప్రమత్తమైన వారు ఆ ఆలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మరో రెండు రోజుల్లో...