అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులను ప్రజల చెంతకు చేర్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రత్యేక కృషి చేస్తుంది. అడవుల్లో గిరిజనులు...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రెండో రోజు కూడా ‘‘వ్యాఖ్యాన మాల’’ జరిగింది. ఈ సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్...
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పవిత్ర స్థలం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. అక్కడ కొలువైన శ్రీ అవధూత కాశినాయన స్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4, 5 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి....
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవాని దీక్ష విరమణలు గురువారం నుంచి 5 రోజులపాటు కొనసాగనున్నాయి. ఇంద్రకీలాద్రిలో 11వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు ఉండటంతో దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన లక్ష్యం దేశ అభివృద్ధి, సామాజిక అభ్యున్నతి అని, అంతేకానీ రాజకీయ అధికారం చెలాయించడమో, రాజకీయ ఆధిపత్యం కోసమో కాదని సర సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా తమిళనాడులో యువకులు,...
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ రెండు రోజుల సమావేశం ఢిల్లీలోని పంజాబీ బాగ్ లో ప్రారంభమైంది. జ్యోతిష్ పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య పూజ్య స్వామి వాసుదేవానంద సరస్వతి జీ మహారాజ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో VHP అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్...
బంగ్లాదేశీయు అక్రమ చొరబాట్లపై అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలోని ఒక మసీదును తొలగించడంతో పాటు అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు స్థానిక సంస్థలు మంగళవారం రాజధాని ఇటానగర్ ప్రాంతంలో 12 గంటల బంద్కు పిలుపునిచ్చారు. నహర్లగున్లోని...
సత్పురుషుల ధర్మాధర్మ వివేచన అత్యంత సూక్ష్మమైనదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుని పుట్టుకలను వివరించారు. ‘విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు...
పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక్క పంజాబ్ మినహా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. తాజాగా, సింధ్...
కెనడాలో అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని జరుపుకుంటూ, ఒట్టావాలోని భారత హైకమిషన్ భగవద్గీత ఆధారంగా “ఉత్తర్ - ఆన్సర్” అనే నేపథ్య సంగీత నృత్య బ్యాలెట్ను నిర్వహించింది. జీవన్ జ్యోతి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (జెజెపిఏ) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఒట్టావాలోని కార్ల్టన్...
గ్లోబల్ వార్మింగ్ నుంచి పర్యావరణ పరిరక్షణతో పాటు భూ సారవంతాన్ని కాపాడి ఆరోగ్యం పంచే ప్రకృతి వ్యవసాయం వైపు పార్వతీపురం మన్యం జిల్లాలో జోరుగా అడుగులుపడుతున్నాయి. సుస్థిర వ్యవసాయ విధానాల వైపు రైతుల దృష్టి మరల్చి ప్రకృతి సాగు ప్రయోజనాలు వివరణతో...