archiveUN

News

ముంబయి ఉగ్రదాడుల మృతులకు ఘన నివాళి

ముంబయి: మూడు రోజుల భారత్​ పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ బుధవారం ముంబయిలోని ​తాజ్​ హోటల్‌ని సందర్శించారు. స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, 26/11 ఉగ్రదాడుల అమరులకు ​నివాళులు అర్పించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
News

జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్: యుఎన్ తాజా నివేదిక

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి(UN) విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు మధ్య నాటికి ప్రపంచ జనాభా...
News

చైనా న‌క్క వేషాలు..

పాకిస్తాన్ తీవ్రవాదిని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలనే భారత ప్రతిపాదనను అడ్డుకున్న వైనం ఐరాసలో భారత్, అమెరికా ఉమ్మడి తీర్మానాన్ని వీటో చేసిన చైనా న్యూఢిల్లీ: మరోసారి తన భారత వ్యతిరేకతను చైనా బయటపెట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే...
News

ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ…హెచ్చరించిన ఐరాస

కాబూల్‌: ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్‌ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్‌.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్‌-...
News

ఐక్యరాజ్య సమితి యాంటీ ఇస్లామోఫోబియా డేపై భారత్ తీవ్ర ఆందోళన

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీ ప్రతీ ఏడాది మార్చి 15వ తేదీని 'యాంటీ-ఇస్లామోఫోబియా డే'గా పాటించాలని ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఒక మతం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, దానికోసం ఇంటర్నేషనల్...
News

రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలి – భారత్

* ఐరాసలో భారత రాయబారి వెల్లడి రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య విధానాల ద్వారా మాత్రమే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇరు దేశాల అధినేతలతోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్లు ఐరాసలో భారత...
News

ఉక్రెయిన్ పై రష్యా దాడులు : ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు...
News

మారని పాకిస్థాన్ వక్రబుద్ధి!

కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామంటూ కారుకూతలు న్యూఢిల్లీ: కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. మీ జోక్యం వద్దు అంటూ ఎన్ని సార్లు పాకిస్థాన్‌ను భారత్ మందలించిన పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ పాడిన పాత పాటనే పాడుతోంది. పాకిస్తాన్ అగ్ర నాయకత్వం శనివారం...
News

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంలో పాక్ ది ప్రపంచ రికార్డు

ఐరాసలో పాకిస్థాన్‌పై మండిపడ్డ భారత్ ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉగ్రవాదులకు పాకిస్థాన్​లో రాచమర్యాదలు దక్కడంపై భారత్ మండిపడింది. ఉగ్రవాదం వల్ల సాధారణ పౌరులకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితిలో పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడి వ్యూహకర్తలకు పాకిస్థాన్​లో అన్ని రకాలుగా తోడ్పాటు అందుతోందని...
News

ఐరాస పర్యావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్

చెప్పిందొకటి.. రూపొందించినది మరొకటని విమర్శ వాతావరణ మార్పులకు, ప్రపంచ భద్రత సవాళ్ళకు సంబంధించి ఐరాస భద్రతామండలి రూపొందించిన నమూనా తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇటీవల గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో అతి కష్టమ్మీద కుదిరిన ఏకాభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా...
1 2 3 4
Page 1 of 4