archiveTIRUMALA

News

ధర్మారెడ్డికి టీటీడీ ఈఓ బాధ్యతలు ఇవ్వడంపై హైకోర్టు నోటీసులు

తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే ఎనిమిదోతేదీన జారీచేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న...
News

శ్రీవారికి రూ.8 కోట్ల విలువైన కానుక‌లు సమర్పించిన భక్తురాలు

తిరుప‌తి: చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్ అనే భక్తురాలు తిరుమల శ్రీవారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారాన్ని కానుకగా అందించారు. ఆలయంలో టీటీడీ ఈవోకి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150...
News

ఆగస్టు 7 నుంచి కల్యాణమస్తు

తిరుప‌తి: పేదవారికి అండగా ఉండడానికి కల్యాణమస్తూ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు ఏడో తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని...
News

ఎల్లుండి అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభోత్స‌వం

అమ‌రావ‌తి: టీటీడీ నేతృత్వంలో అమరావతిలో నూతనంగా చేప‌ట్టిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దేవస్థానం ప్రారంభోత్సవాన్ని ఈ నెల 4న నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలూ ప్రారంభం...
News

నేటి నుంచి తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం

తిరుప‌తి: తిరుమలలో నేటి నుంచి ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరిలో తనిఖీ చేస్తామని.. ప్లాస్టిక్ రహిత వస్తువులనే తిరుమలకు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిస్తున్నామన్న టీటీడీ అధికారులు.. తిరుమలలోని దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో...
News

నేటి నుంచి వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు

తిరుప‌తి: తిరుమలలో నేడు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూన్ ఒక‌టోతేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ...
News

ఒడిశాలోని శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ

భువనేశ్వర్: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మహాసంప్రోక్షణ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజరు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 వ తేదీ నుంచి ఆలయ...
News

తిరుమలలో ఏనుగుల సంచారం….భయాందోళనలలో భక్తులు

తిరుప‌తి: తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. స్థానిక పాపవినాశనం రోడ్డులో వేకువ జామున పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, పిట్ట గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గజరాజుల...
News

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

తిరుప‌తి: వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను...
1 5 6 7 8 9 13
Page 7 of 13