archiveTIRUMALA

News

వెంక‌న్న‌కు రూ.1.02 కోట్ల విరాళం

తిరుప‌తి: శ్రీవారికి చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్‌ ఘనీ దంపతులు తమ పిల్లలతో కలిసి మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ...
News

వరికుంటపాడులో శ్రీ సీతారాముల కోవెల నిర్మాణానికి భూమి పూజ‌

వరికుంటపాడు: ఏపీలోని నెల్లూరు జిల్లా, వరికుంటపాడు గ్రామంలో శ్రీ సీతారామ స్వామి గిరిజన కాలనీలో శ్రీ సీతారాముల దేవాలయం నిర్మాణానికి మంగ‌ళ‌వారం భూమి పూజ జరిగింది. ఈ ప‌నుల‌కు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం అందించ‌నుండ‌గా,...
News

ఆ వ‌సూళ్ళ‌తో టీటీడీకి సంబంధం లేదు

తిరుప‌తి: ‘తిరుమల లో ఈనెల 27 నుంచి అక్టోబరు అయిదో తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చేవారికి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అన్నదానం పేరిట ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వకండి’ అంటూ భక్తులకు టీటీడీ విజ్ఞప్తి...
News

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు

తిరుప‌తి: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై పోలీస్‌ అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో...
News

టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5 కోట్ల విరాళం

తిరుప‌తి: రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న తరువాత‌, కార్పొరేట్...
News

టీటీడీకి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం

తిరుప‌తి: కరూర్ వైశ్యా బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్‌ )లో భాగంగా గురువారం ఉద‌యం టీటీడీకి సుమారు రూ.30 లక్షల విలువైన 8-సీట్లు క‌లిగి బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆలయం ముందు వాహనాలకు...
News

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కర‌ణ‌

తిరుమల: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్సవాల‌ వాహ‌న‌సేవ‌ల‌ బుక్‌లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బుధ‌వారం తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు. ఈ నెల 27 నుండి అక్టోబ‌రు అయిదోతేదీ వ‌రకు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం...
News

స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజ‌నం.. టీటీడీలో నూత‌న వంటశాల ప్రారంభం

తిరుప‌తి: స్విమ్స్‌లో ఫిజియోథెర‌పీ, న‌ర్సింగ్, పారామెడిక‌ల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల‌కు ఉచితంగా భోజన స‌దుపాయం క‌ల్పించ‌డం కోసం ఏర్పాటుచేసిన నూత‌న వంట‌శాల‌ను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. నూత‌నంగా ఏర్పాటుచేసిన వంట‌శాల‌లోని స‌దుపాయాలను ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు త‌యారుచేసే ఆహారానికి సంబంధించిన...
News

తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభవ్రతం

తిరుమల: తిరుమలలో శుక్రవారం అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్థశి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు...
News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుప‌తి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు...
1 3 4 5 6 7 13
Page 5 of 13