వెంకన్నకు రూ.1.02 కోట్ల విరాళం
తిరుపతి: శ్రీవారికి చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ దంపతులు తమ పిల్లలతో కలిసి మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ...









