archiveTIRUMALA

News

తిరుమలలో ఘనంగా ముగిసిన పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు

తిరుప‌తి: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం గురువారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు...
News

తిరుపతిలో శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర

తిరుప‌తి: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ధ‌ర్మారెడ్డి దంపతులు సారె సమర్పించారు. ఈ నెల 10వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర 18వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. తుడ స‌ర్కిల్ నుండి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ...
News

తిరుమలలో హనుమంతుడి జన్మస్థలంపై విస్తృత స్థాయిలో ప్రచారం

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తిరుప‌తి: హ‌నుమంతుని జన్మ స్థలంపై వివిధ అంశాలతో కూడిన గ్రంథాలను పలు భాషల్లో ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్రత్యేకాధికారిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర వ్రత విధానం...
News

తిరుమలలో తొలిసారి హనుమన్ జయంతి ఉత్సవాలు

తిరుమల కొండపై తొలిసారి హనుమన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అంజనాద్రి, జాపాలి, నాదనీరాజన వేదిక, వేదపాఠశాలలో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ...
News

తిరుమలలో కిడ్నాప్.. బాలుడి కథ సుఖాంతం

తిరుప‌తి: తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. నాలుగు రోజులక్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించింది. పవిత్ర అనే పేరుగ‌ల‌ మహిళ బాలుడిని తీసుకొని మైసూరుకు వెళ్ళింద‌ని పోలీసులు తెలిపారు. మహిళకు మతిస్థిమితం లేదని పోలీసులు అంటున్నారు. మహిళపై మైసూరు,...
News

శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి

తిరుప‌తి: శ్రీ‌వారి మెట్ల‌ న‌డ‌క మార్గం పునఃప్రారంభ‌మైంది. ఈ మార్గంలో భ‌క్తుల‌ను తిరుమలకు అనుమ‌తించారు. కాగా, కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో శ్రీ‌వారి మెట్ల మార్గంలో మ‌ర‌మ్మ‌తులు చేశారు. ఈ మార్గం మీదుగా ప్ర‌తి రోజు ఆరు వేల మంది, ప్ర‌త్యేక...
News

తిరుమలలో ఐదేళ్ళ‌ బాలుడి కిడ్నాప్‌!

తిరుప‌తి: ప‌్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌లో అయిదేళ్ళ బాలుడు కిడ్నాప్‌కు గుర‌య్యాడు. బాలుడు గోవ‌ర్ద‌న్ రాయ‌ల్ దామినీడుకు చెందిన‌వాడు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా కిడ్నాప్‌కు గుర‌య్యాడు. ఈ సంఘ‌ట‌న నిన్న ఉద‌యం 5.45 గంట‌ల‌కు చోటుచేసుకుంది. బాధితుడి త‌ల్లి...
News

ముంబైలో శ్రీనివాసుడి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఏర్పాట్లు

ముంబై: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుప్థాపన చేయనున్నట్టు మండలి ప్ర‌క‌టించింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, శ్రీవారి మెట్ల‌ మార్గంలో ఈ...
News

తిరుమలలో టైం స్లాట్ విధానం త్వ‌ర‌లో పున‌రుద్ధ‌ర‌ణ

తిరుప‌తి: టైమ్‌స్లాట్‌ సర్వదర్శనాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. టోకెన్లు లేకున్నా నేరుగా వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తామని, ఏ విధానంలో వెళ్ళాలనేది భక్తుల అభీష్టమని వెల్లడించారు. ‘భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో...
1 6 7 8 9 10 13
Page 8 of 13