archivePRIME MINISTER NARENDRA MODI

News

రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. క్వాడ్​ నేతలతో మోదీ కీలక భేటీ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా క్వాడ్​ నేతలైన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాలతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా​ సమావేశం కానున్నారు. ఇండో- పసిఫిక్​ ప్రాంతానికి సంబంధించిన కీలక అంశాలపై క్వాడ్​ నేతలు...
News

17 కోట్ల మందికి అందనున్న ఆయుష్మాన్ భారత్ సేవలు

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ‌కంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్)కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినేట్ ఏబీడీఎమ్ స్కీమ్‌ను ఆమోదిస్తూ...
News

వాయువ్య ఆసియా అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్ ప్రదేశ్: మోడీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: వాయవ్య ఆసియాకు అరుణాచల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో...
News

త్వ‌ర‌లో ప్రపంచ డ్రోన్ విపణికి భార‌త్ నాయ‌క‌త్వం!

కిసాన్ డ్రోను ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ: డ్రోన్‌ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్‌ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్‌...
News

సిక్కు ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యం

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోదీ తన గృహంలో శుక్రవారం సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు సముదాయానికి తన ప్రభుత్వం చేసిన మంచి పనులను గురించి హైలైట్ చేసి చెప్పారు. పంజాబ్ ఎన్నికలకు రెండు రోజుల ముందు...
News

రవిదాస్‌ దేవాలయంలో ప్రధాని మోదీ ప్రార్థనలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు. అంతేకాదు ఆయన భక్తులతో మమైకమై ఆలయంలో ‘షాబాద్ కీర్తన’లో పాల్గొన్నారు. సందర్శకుల పుస్తకంలో కూడా గురు...
News

పుల్వామా అమరులకు మోదీ నివాళి

న్యూఢిల్లీ: పుల్వామా అమరులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. వారు చేసిన త్యాగాలు దేశ ప్రగతి కోసం కృషి చేసేలా ప్రజలను ఆలోచింపజేస్తాయన్నారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమర జవాన్లకు...
News

విద్యా సంస్థల్లో బురఖా, హిజాబ్‌ను నిషేధించాలి

ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ డిమాండ్ ప్ర‌ధాన మంత్రికి లేఖ‌ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో విద్యార్థులంతా ఏకరూప దుస్తులు ధరించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ ఆల్ఇండియా బార్ అసోసియేషన్ ఒక లేఖ రాసింది. విద్యార్థులు హిజాబ్ లేదా...
News

నెహ్రూ వైఫల్యం వల్లే గోవా స్వాతంత్ర్యం ఆలస్యం: మోదీ

మపుసా: నెహ్రూ తల్చుకొని ఉంటే గోవాను భారత్​లో విలీనం చేసుకునేందుకు కొన్ని గంటల సమయమే పట్టేదని ప్రధాని మోడీ అన్నారు. కానీ, పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి లభించడానికి 15 ఏళ్ళు పట్టిందని పేర్కొన్నారు. గోవాలోని మపుసా ప్రాంతంలో నిర్వహించిన...
News

ప్రపంచానికి దారి చూపే రామానుజాచార్యుల బోధనలు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భాగ్య‌న‌గ‌రం: రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం...
1 14 15 16 17 18 22
Page 16 of 22