పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం కృషి అభినందనీయం
ప్రశంసించిన ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ న్యూఢిల్లీ: దేశంలోని పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రశంసల జల్లు కురిపించింది. కరోనా...









