archive#LATEST NEWS

News

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకొస్తాం – ఈవో ధర్మారెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌తో చిత్రికరించిన దృశ్యాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు IOCకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే అన్నదానం దగ్గర నుంచి డంపింగ్ యార్డ్ వరకు మాత్రమే డ్రోన్ సర్వేకు వారికి...
News

శ్రీరాముడిపై కర్ణాటకకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీరాముడు తాగుబోతు, సీతా దేవిని అడవులకు పంపించాడు, ఆమెను పట్టించుకోలేదు’ అని అన్నారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండ ప్రకారం, శ్రీరాముడు ఆదర్శప్రాయుడైన రాజు కాదని,...
News

ఇండో-పాక్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’!

గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల 'ఆపరేషన్ అలర్ట్'‌ను ప్రారంభించింది. గుజరాత్‌లోని కచ్, రాజస్థాన్‌లోని బర్మెర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్ అలర్ట్‌లో పాల్గొంటున్నారు. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచారు....
News

ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేస్తే 4 కోట్ల బహుమతి.. ఎస్‌ఎఫ్‌జే బహిరంగ ప్రకటనపై అలెర్ట్‌!

ఈ నెల 26న దేశం మొత్తం 73వ గణతంత్ర వేడుకలకు సమాయత్తం అవుతున్న వేళ సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రవాద సంస్థ ఆదివారం బాంబు బెదిరింపులకు పాల్పడింది. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఎవరూ బయటకు రావద్దు, ఆ రోజు ఢిల్లీలో మేము...
News

నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలి – ఆయన కుమార్తె అనిత

జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనిత బోస్‌ తాజాగా డిమాండ్‌ చేశారు. జర్మనీలో నివసిస్తున్న ఆమె, సోమవారం నేతాజీ జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘బోస్‌ 126...
News

మతం మారలేదని హిందూ బాలికపై అత్యాచారం.. పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన!

పాకిస్థాన్‌లో మతమార్పిడుల ఘటనలు భయాందోళనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇస్లాంలోకి మారని హిందూ యువతులు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌ దేశంలోని సింధ్‌ ప్రావిన్సు ఉమర్‌కోట్‌ జిల్లాకు చెందిన ఓ హిందూ బాలికను ఇస్లాం మతంలోకి మారాలని కొందరు ముస్లింలు...
ArticlesNews

భారత నేవీ దళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..!

భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వగీర్ (INS Vagir)ను నౌకాదళానికి అప్పగించే కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ పాల్గొన్నారు. "ఈ సబ్ మెరైన్‌తో భారత నౌకాదళ సామర్థ్యాలు మరింత...
News

బెంగళూరులో అనధికారికంగా ఉంటున్న పాక్‌ యువతి అరెస్ట్‌

అనధికారికంగా బెంగళూరులో నివాసముంటున్న పాకిస్తాన్‌ యువతిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆధార్‌ కార్డు, ఇతర పత్రాలు సృష్టించి బెంగళూరు నగరంలో తన భర్తతో కలిసి ఉంటోంది. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు ఆమెను...
ArticlesNews

తాలిబన్ల పిచ్చి పీక్స్‌.. ఆడ బొమ్మలకు సైతం బురాఖాలు వెయ్యాలని ఆదేశం!

పిచ్చోడికి చేతికి రాయి ఇస్తే.. ఎక్కడ కొడతాడో తెలియదు అన్న చందంగా మారింది ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల పరిపాలన. ఇప్పటికే మహిళలకు అనేక ఆంక్షలు విధించడం ఆ దేశంలో నిత్యం చూస్తుంటాం. కానీ వారి పిచ్చి ఇప్పుడు పీక్స్‌కి చేరింది అనడంలో ఎలాంటి...
News

దేవాదాయ శాఖ తీరు మారకుంటే ప్రతిఘటన తప్పదు – ఏలూరు ఘటనపై కమలానంద భారతి స్వామీజీ హెచ్చరిక

దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆ వ్యవస్థకు పరిరక్షకులుగా మాత్రమే ఉండాలని.. హిందువులను వేధింపులకు గురిచేస్తే.. హిందూజాతి యావత్తు ప్రతిఘటిస్తుందని పమరహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ హెచ్చరించారు. ఏలూరు నగరంలోని పవర్ పేటలో ఉన్న సంస్కృత పాఠశాలలో జరిగిన ఘటనపై...
1 8 9 10 11 12 14
Page 10 of 14