archive#LATEST NEWS

News

కూల్చివేసిన ఆలయాలను ఎప్పుడు ప్రారంభిస్తారో?

విజయవాడలో కనుకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం సమయంలో అక్కడ ఉన్న తొమ్మిది ఆలయాలను అప్పట్లో అధికారులు తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రూ. 1.79 కోట్లను సైతం కేటాయించారు....
ArticlesNews

అతి పెద్ద రాజ్యాంగం భారత్‌ సొంతం.. అది ఎలా సాధ్యమైందంటే?

స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఏటా నిర్వహిస్తుంటారు. అసలు రాజ్యాంగాన్ని ఏవిధంగా రూపకల్పన చేశారు? ఎంత మంది దీనికోసం కష్టపడ్డారు.. ఎన్ని రోజులు పట్టింటి వంటి అంశాలు చాలా మందికి తెలియదు....
News

శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు

తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు లభించింది. సోమవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానులను మంగళవారం లెక్కించగా ఈ ఆదాయం లభించినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. ఇక మంగళవారం నాడు సుమారు 69,221మంది...
News

ఢిల్లీలో మార్మోగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే?

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద నియమితులైన అగ్నివీరులు మొట్టమొదటిసారి గణతంత్ర...
News

తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ కేసులో నిందితుల అరెస్టు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్‌లో డబ్బుల చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలోని 36వ కౌంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున రూ.2,47,250 నగదు చోరీ...
ArticlesNews

ఉద్దేశపూర్వకంగానే ముస్లిం యువకుల్లో మానసిక ఆందోళనను సృష్టిస్తున్నారు – సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు స్పష్టం

దేశంలోని ముస్లిం యువకులను ఛాందస వాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఢిల్లీలో జరిగిన డీజీపీలు, ఐజీల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఓ పరిశోధన పత్రాన్ని వారు...
News

పాకిస్థాన్‌లో చీకట్లు.. గ్రిడ్‌ విఫలంతోనే అసలు సమస్యా?

ఉదయం, సాయంత్రం రాత్రి అనే తేడా లేదు.. ఇంట్లో కరెంటు ఉంటే ఒట్టు... పోయిన కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు.. సాధారణంగా ఒక గంట విద్యుత్తు లేకతేనే అన్ని వ్యవస్థలు స్తంభించిపోతుంటాయి. ఇదే సంక్షోభంలో పాకిస్థాన్‌ ఇప్పుడు ఉంది. ఇప్పటికే ఆర్థిక...
News

సుప్రీంకోర్టులో హిజాబ్‌ నిషేధంపై విచారణ

కర్ణాటకలో సంచలనం సృష్టించిన హిజాబ్‌ నిషేధం అంశాన్ని సుప్రీంకోర్టులో విచారించనున్నారు. హిజాబ్‌ వివాదాన్ని తేల్చేందుకు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సోమవారం హిజాబ్‌ అంశాన్ని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు...
News

హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి – స్వామి పరిపూర్ణ సిద్దానంద

హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు స్వామి పరిపూర్ణ సిద్ధానంద తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సెంటర్‌లో నూతనంగా నిర్మించిన విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయం ‘అయోధ్య భవనం’ను వీహెచ్‌పీ కేంద్ర...
News

శ్రీవాణి ట్రస్టుపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు… 650 కోట్లతో ఆలయాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

శ్రీవాణి ట్రస్ట్ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా శ్రీవాణి ట్రస్ట్ విరాళాల వివరాలను ఆయన వెల్లడించారు. రూ.లక్ష లోపు విరాళాలు ఇచ్చే భక్తులకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయిస్తామని.. ఒక...
1 7 8 9 10 11 14
Page 9 of 14