archive#LATEST NEWS

News

శివయ్య.. నీకు నైవేద్యం లేదయ్యా?

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని ఖండివరం గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సుమారు 400 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఈ ఆలయానికి సుమారు ఎనిమిది ఎకరాల భూమి ఉన్నప్పటికీ స్వామి వారికి కనీసం ధూపదీప నైవేద్యం కూడా దక్కని...
News

కేదార్ నాథ్ ఆలయం వద్ద మంచు వర్షం… ఇప్పుడు ఆలయం ఎలా ఉందంటే?

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ వద్ద మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఆలయ పరిసరాల్లో మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే... ఆలయాన్ని మూసివేసిన నాటి నుంచి ఐటీబీపీ బలగాలు,...
News

పెషావర్‌లో ఆత్మాహుతి దాడి…! ఉగ్రదాడి.. ఆర్థికమాంద్యంతో పాకిస్థాన్‌ విలవిల

విషపూరితమైన పాము.. పెంచుకున్న వారినే కాటు వేస్తుంది అన్నట్లుగా... ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్తాన్‌ను వారే కాటు వేస్తున్నారు. ఒకవైపు ఆకలి కేకలతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌‌లో ఇప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పెషావర్‌ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు....
News

‘‘నేను హిందువును’’ అని చెప్పుకునే స్వేచ్ఛ కేరళలో లోపిస్తోంది – కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

‘‘ నేను హిందువును ’’ అని చెప్పుకోవడం తప్పు అని... ఆ భావనలు కలిగించేలా కేరళ రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. స్వాతంత్య్రానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు...
News

దేశ రాజధాని దిల్లీలో భారీ దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు సిద్ధం!!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఖలిస్థాన్ (Khalistan) ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ చురుగ్గా, క్రియాశీలంగా ఉన్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలియజేసింది. ఇటీవల పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, పెయింటింగ్‌లు బయటపడటంతో పోలీసులు...
ArticlesNews

పాక్‌ రూపాయి మరింత పతనం.. అంతా అల్లా దయ అంటున్న ఆర్థిక మంత్రి!

మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా తయారైంది పాకిస్థాన్‌ దేశ పరిస్థితి. నగదు కొరతతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న పాక్‌ కరెన్సీ విలువ భారీగా క్షీణిస్తోంది. శుక్రవారం డాలర్‌ మారకంలో దేశ కరెన్సీ విలువ ఇంతకు ముందెన్నడూ లేని కనిష్ఠం రూ.262.2 స్థాయికి...
News

పంజాబ్‌లో దారుణ ఘటన ఒకేసారి 45 ఆవులు మృతి.. కారణం ఏమిటంటే?

పంజాబ్ : పంజాబ్ రాష్ట్రంలోని ఓ గోశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విషపూరితమైన పశుగ్రాసం తిన్న 45 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా ఫూన్‌గఢ్ గ్రామంలోని గోశాలలో శుక్రవారం జరిగింది. విషపూరితమైన పశుగ్రాసం తిని 45...
News

వైభవంగా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళం(అరసవిల్లి): శ్రీకాకుళం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి భక్త జనసంద్రంగా మారింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. దర్శనం కోసం క్యూలలో వేచి చూశారు. మరోవైపు అర్ధరాత్రి...
News

దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు సేవా భారతి కృషి

గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడు జరిగే సామూహిక వివాహ కార్యక్రమాల్లో చాలా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు వారధిగా పనిచేస్తున్న సేవా భారతి మరో అడుగు ముందుకేసింది. ఒకవైపు నిర్లక్ష్యానికి గురైన వర్గాల సామాజిక అభ్యున్నతికి నిరంతరం...
News

ముక్కు ద్వారా వినియోగించే టీకా విడుదల.. ప్రపంచంలో ఇదే మొదటిది!

భారత దేశంలో తయారైన, ప్రపంచంలో మొట్టమొదటి నాసికా కోవిడ్ టీకా (intranasal Covid vaccine)ను గురువారం ఆవిష్కరించారు. దీనిని భారత్ బయోటెక్ (Bharat Biotech) తయారు చేసింది. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దీనిని కేంద్ర మంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్...
1 6 7 8 9 10 14
Page 8 of 14