News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్!

636views
  • ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

క‌శ్మీర్‌: కశ్మీర్​లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య శనివారం ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. షోపియాన్​లోని చౌగామ్​ ప్రాంతంలో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మృతిచెందిన ఉగ్రవాదుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎన్​కౌంటర్​ నేపథ్యంలో సెర్చ్​ ఆపరేషన్​ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Source:  EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి