archiveJammu and Kashmir

News

జమ్మూలో విద్యుత్ సిబ్బంది సమ్మె

సైన్యం సాయం కోరిన అధికార యంత్రాంగం జ‌మ్మూ: జమ్ముకశ్మీర్​లో విద్యుత్​ సిబ్బంది సమ్మె సైరన్​ మోగించారు. ఫలితంగా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. సుమారు 50 శాతానికి పైగా జమ్ము కశ్మీర్​ అంధకారంలో ఉండిపోయింది. దీంతో అత్యవసర సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు...
News

ఎన్నికల తర్వాతే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాతే రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా స్పష్టం చేశారు. ఢిల్లీలో ‘హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌’లో ఆయన పాల్గొంటూ రాష్ట్ర హోదాపై మాట్లాడుతున్న వారు కేవలం రాజకీయ వివాదం...
News

పుల్వామాలో ఇద్దరు ముష్కరుల హతం!

పుల్వామా: జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను హతమార్చినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్టు వెల్లడించారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్...
News

కశ్మీర్ యువతను డ్రగ్స్‌కు బానిస చేస్తున్న‌ పాకిస్తాన్

జ‌మ్ము: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్​ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తోందని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్ తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలు రవాణా చేసి స్థానిక యువతను బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, జమ్ముకాశ్మీర్ పోలీసులు...
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరుల హతం

క‌శ్మీర్‌: జ‌మ్మూకశ్మీర్‌ శ్రీనగర్​ ప్రాంతంలోని రాంభాగ్​లో బుధ‌వారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. Source: EtvBharat మరిన్ని...
News

కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి

జమ్మూకశ్మీర్‌: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్‌ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12...
News

జ‌మ్మూక‌శ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రా యాత్రికులు!

సింధు పుష్క‌రాల‌కు తీసుకువెళ్ళిన‌ ట్రావెల్ ఉద్యోగి ప‌రార్‌ డబ్బులు కట్టాలని నిర్బంధించిన హోటల్ సిబ్బంది దిక్కుతోచ‌ని స్థితిలో 250 మంది ఉత్త‌రాంధ్ర వాసులు జ‌మ్మూక‌శ్మీర్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌రాంధ్ర‌.. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని పాల‌కొండ‌, సోంపేట‌, చీపురుప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల నుంచి జ‌మ్మూక‌శ్మీర్...
News

సేల్స్‌మెన్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు!

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ సాధారణ ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. బొహ్రి కదల్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఉగ్రవాదులు సాధారణ పౌరుడిపై కాల్పులు జరిపారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించకముందే చనిపోయినట్టు...
News

జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల ఘాతుకం!

పోలీసు అధికారిని కాల్చి చంపిన ముష్కరులు జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని బాటమలూలో కానిస్టేబుల్​పై(29) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. టెర్రరిస్టుల...
News

జమ్మూకాశ్మీర్‌లో కొత్త ప్రత్యేక దర్యాప్తు సంస్థ

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా మరో నిర్ణయం జమ్మూ: స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎస్‌ఐఏ) పేరుతో కొత్త ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు జమ్మూ కాశ్మీర్‌ పరిపాలన ఆమోదం తెలిపింది. ఎస్‌ఐఏ ప్రధానంగా ఉగ్రవాదం, సంబంధిత నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తుంది. నేషనల్‌...
1 6 7 8 9 10
Page 8 of 10