archiveJammu and Kashmir

News

క‌శ్మీర్‌లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

క‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో భద్రతా దళాలకు భారీ విజయం లభించింది. బడిగామ్ జైనాపొరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన నలుగురు ఉగ్రవాదులు లష్కర్ ఎ తొయిబాకు చెందిన వారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
News

జమ్మూకశ్మీర్‌లో డిష్ టీవీలు ఫ్రీగా పంపిణీ

సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ వెల్ల‌డి జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కుటుంబాలకు దూరదర్శన్ డిష్ టీవీ సౌకర్యాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఆయన ఇటీవల...
News

జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం పెరుగుతోందని 15 కార్ప్స్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌(జీవోసీ) లెఫ్టినెంట్‌ జనరల్‌ డీపీ పాండే తెలిపారు. లోయలో ఉగ్రవాదం ఇదివరకటి ఆకర్షణ కోల్పోయిందనీ, ప్రస్తుతం పరిస్థితులు పరివర్తన దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. కశ్మీర్‌...
News

జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ కబ్జాదారులు!

 జాబితా విడుదల చేసిన అట‌వీ శాఖ‌! వీరిలో ముస్లింలు: 752, ముస్లిమేతరులు: 244 జాబితాలో వేర్పాటువాద నాయకుడు షబీర్ షా, షేక్ అబ్దుల్లా సోదరుడు ముస్తఫా కమల్ జ‌మ్మూక‌శ్మీర్‌: కర్నైల్ చక్‌లో రెవెన్యూ శాఖకు చెందిన భూమిలో మాజీ మంత్రి తాజ్...
News

జమ్మూక‌శ్మీర్‌లో 45 శాతం తగ్గిన ఉగ్రవాదం

ఉత్తమ ఫలితాలిస్తున్న ఆర్టికల్ 370 రద్దు వెల్లడించిన కేంద్ర హోం శాఖ న్యూఢిల్లీ: గడిచిన నాలుగేళ్ళ‌లో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం 45 శాతం తగ్గిందని కేంద్ర హోంశాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పరిణామాలపై అనేక ఆందోళనలు...
News

క‌శ్మీర్‌లో 34 మంది కొత్త‌గా ఆస్తులు కొన్నారు..

న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్‌ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్...
News

సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై పెట్రోల్ బాంబుతో దాడి

జమ్మూకశ్మీర్‌: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. ఉగ్రవాదులు కొన్నిసార్లు పెట్రోలింగ్‌లో ఉన్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా దళాల శిబిరాలపై దాడులు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ సిబ్బందిపై...
News

జమ్మూలో ఉగ్రవాద కుట్ర భగ్నం

జ‌మ్మూ: జమ్మూలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వీరి నుంచి ఒక పిస్తోలు సహా పలు ఆయుధాలు,...
News

జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం

బోర్డుతో చర్చించిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ జమ్మూకశ్మీర్: అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రపై కీలక ప్రకటన చేసింది. జూన్‌ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్రను ప్రారంభించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌...
News

జమ్మూ-కాశ్మీర్లో వేర్పాటువాద నేతలకు ఎన్.ఐ.ఎ షాక్‌

కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ జ‌మ్మూ-క‌శ్మీర్‌: కశ్మీర్‌ వేర్పాటువాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. 2017లో కశ్మీర్‌ అల్లర్లకు సంబంధించి వేర్పాటువాద సంస్థలపై టెర్రరిస్టు ఫండింగ్‌ నేరారోపణలు నమోదు చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని...
1 4 5 6 7 8 10
Page 6 of 10