archiveJammu and Kashmir

News

ముష్కరులతో చెట్టపట్టాలు… ఊడిన ఉద్యోగాలు!

జ‌మ్ము-క‌శ్మీర్‌లో ఘ‌ట‌న‌ కశ్మీర్‌: ముష్కరులను మట్టుబెట్టి, దేశాన్ని రక్షించాల్సిన ఆ ఉద్యోగులు వారితోనే చెట్టపట్టాలుగా తిరగడంతో వారి ఉద్యోగాలు ఊడాయి. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆరుగురి ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వీరిని డిస్మిస్‌ చేయాలని...
News

కశ్మీర్ వేర్పాటువాది భౌతిక కాయంపై పాక్ జెండా, భారత వ్యతిరేక నినాదాలు.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు..

జమ్ముకశ్మీర్​లో బుధవారం మృతిచెందిన పాకిస్థాన్​ అనుకూల ఏర్పాటువాద నేత సయ్యద్​ అలి షా గిలానీ మృతదేహంపై పాక్​ జాతీయ జెండా కప్పినందుకు ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అధికారులు వెల్లడించారు. పొరుగు దేశం...
News

జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.....
News

జమ్మూలో ముమ్మరంగా ఉగ్రవాదుల వేట… ఆరు నెలల్లో 60 మందికి పైగా హతం..

జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుండి 6 నెలల్లో మొత్తం 61 మంది తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మిలిటెంట్ల కట్టడి ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్తో...
News

పుల్వామా అధికారి ఇంటిపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి

జమ్ముకశ్మీర్‌.. పుల్వామా ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అహ్మద్, ఆయన భార్య, కుమార్తె చనిపోయారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్ కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 11 గంటల...
News

ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం : జమ్మూ కాశ్మీర్ అఖిలపక్ష భేటీలో ప్రధాని మోడీ

జమ్మూకశ్మీర్ కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 మంది నేతలు ఈ...
1 8 9 10
Page 10 of 10