archiveJammu and Kashmir

News

జమ్ముకశ్మీర్‌లో మూడు ఎన్‌కౌంట‌ర్లు!

న‌లుగురు తీవ్రవాదుల హ‌తం జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో జైషే మహ్మద్​ కమాండర్​ కమాల్​ భాయ్​ను హతమార్చినట్టు జమ్ముకశ్మీర్​ పోలీసులు వెల్లడించారు. అతడు 2018...
News

హిజాబ్ ధరించలేదని యువతిపై ముస్లిం మూకల తప్పుడు ప్రచారం!

హిజాబ్ ధరిస్తేనే నిజమైన ముస్లింలా అంటూ ప్రశ్నించిన యువతి జమ్మూ-కశ్మీరు: హిజాబ్ వివాదం కొనసాగుతున్న తరుణంలో జమ్మూ-కశ్మీరుకు చెందిన విద్యార్థినిపై కొన్ని ముస్లిం మూకలు దుర్మార్గంగా ఆన్‌లైన్ ట్రోలింగ్ చేస్తున్నాయి‌ జమ్మూ-కశ్మీరు బోర్డు పరీక్షల్లో పన్నెండో తరగతిలో టాపర్‌గా నిలిచిన అరూసా...
News

పాకిస్థాన్ స్మగ్లర్లను మట్టుబెట్టిన భద్రత దళాలు

36 కిలోల హెరాయిన్ స్వాధీనం జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల మీదుగా భారత్​లోకి ప్రవేశిస్తున్న ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. కశ్మీర్‌లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా...
News

శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​, ఇద్దరు ముష్కరుల హతం

శ్రీ‌న‌గ‌ర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శ‌నివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ...
News

అవ‌మానం జ‌రిగినా.. సిగ్గు లేని పాకిస్తాన్‌!

తాజాగా మ‌రికొన్ని సామాజిక మాధ్య‌మాలపై ఉక్కుపాదం న్యూఢిల్లీ: భార‌త్‌పై పాకిస్తాన్ సామాజిక మాధ్యమాల వేదికగా నిత్యం విషం క‌క్క‌డంతో సంబంధిత‌ యూట్యూబ్, ట్విట్టర్, వెబ్సైట్, ఇన్ స్ట్రా ఖాతాలను భార‌త్ నిషేధించింది. అయితే, ఇంత అవ‌మానం జ‌రిగినా పాకిస్థాన్‌ సిగ్గులేకుండా ప్ర‌వ‌ర్తిస్తోంది....
News

కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో మువ్వన్నెల జెండా రెప‌రెప‌లు

ప‌తాకంతో వీధుల్లో యువ‌త సంబ‌రాలు లాల్ చౌక్‌: జమ్మూ కశ్మీర్ శ్రీనగర్‌లోని లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద బుధవారం భారత త్రివర్ణ పతాకాన్ని స్థానిక కాశ్మీరీ ముస్లింలు ఎగురవేశారు. లాల్ చౌక్ లో 73వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా...
News

జమ్మూ కాశ్మీర్‌లో పేలుడు కలకలం!

గణతంత్ర వేళ విధ్వంసానికి ఉగ్రవాదుల వ్యూహరచన హైఅలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు జ‌మ్మూ: గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రతా సిబ్బందిపై గ్రనేడ్​తో ముష్కరులు దాడి చేశారు. శ్రీనగర్​లో హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఓ...
News

ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత

తాజా ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ముష్కరులు హతం జ‌మ్ము: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా...
News

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి

జమ్ముక‌శ్మీర్‌: జమ్ముక‌శ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలిరావటం వల్ల తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను పోలీసులు...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌, ఉగ్ర‌వాదుల హ‌తం!

జ‌మ్ముక‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్​లోని పంథా చౌక్‌​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు కూడా గాయపడ్డారు. ఈ మేరకు కశ్మీర్...
1 5 6 7 8 9 10
Page 7 of 10