archive#INDIAN ARMY

News

సరిహద్దులో పాక్ అక్రమ నిర్మాణాలు

న్యూఢిల్లీ: సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. దీనిపై భారత ఆర్మీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. జమ్ముకశ్మీర్​ కుప్వారాలోని తీత్వాల్​ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ అసాధారణ నిర్మాణ కార్యకలాపాలను చేపట్టింది. దీనిపై లౌడ్​స్పీకర్ల ద్వారా...
News

సమష్టిగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించాం

‘విజయ్‌ దివస్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: మనం కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 50వ విజయ్‌ దివస్‌ సందర్భంగా గురువారం ఢిల్లీలోని అమరుల స్థూపం వద్ద ప్రధాన మంత్రి మోడీ ఘన నివాళులు...
News

నేడు స్వస్థలానికి సాయితేజ మృతదేహం

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో సంభ‌వించిన‌ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. రాష్ట్రానికి చెందిన లాన్స్‌నాయిక్‌ సాయితేజతో పాటు మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో నాలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. మృతదేహాలను...
News

భారత ఆర్మీకి కొత్త యూనిఫామ్.. ‘డిజిటల్‌ డిస్ట్రర్బ్‌’!

న్యూఢిల్లీ: భారత ఆర్మీకి మరింత తేలికైన, మన్నికైన యూనిఫామ్‌ను తీసుకుని వస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. భారత ఆర్మీ యూనిఫాంలో ఇప్పటి వరకు పెద్దగా మార్పు లేదనే విషయం తెలిసిందే....
News

భారత సైన్యంలో 39 మంది మహిళలకు శాశ్వత కమిషన్ హోదా

న్యూఢిల్లీ: భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కింది. ఈ మేరకు భారత ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ హోదా కోసం వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం...
News

సరిహద్దు వివాదం పరిష్కారం వరకు చైనాతో చర్చలు

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టీకరణ న్యూఢిల్లీ: లద్దాఖ్​ సరిహద్దు ప్రతిష్టంభన అంశంపై శాంతియుత పరిష్కారం కోసం చైనాతో చర్చలు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టం చేశారు. సరిహద్దు రక్షణకు భారత సైన్యం దృఢనిశ్చయంతో ఉందన్నారు. దేశ భద్రతా...
News

చైనా సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు

సైన్యం తరలింపునకు భారత్ సత్వర చర్యలు న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఘర్షణకు దిగితే సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్‌ జోరుగా కసరత్తు చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సెక్టార్‌లో 1350 కిలోమీటర్ల పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలు, భారీ ఆయుధ సంపత్తిని...
News

తూర్పు లద్దాక్‌లో పర్యటించిన భారత సైన్యాధిపతి

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎమ్‌ఎమ్‌ నరవణే సమీక్షించారు. శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భద్రతా పరిస్థితులను పరిశీలించారని ఆర్మీ తెలిపింది. పర్యటనలో సైనికులతో మాట్లాడిన సైన్యాధిపతి వారిని అభినందించారు....
News

చైనాతో ఒప్పందం కుదిరే వరకు ఘర్షణలు తప్పవు

భారత సైన్య అధ్యక్షుడు నరవాణే న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య ఒప్పందం కుదిరే వరకూ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే అన్నారు. అఫ్ఘానిస్థాన్లోని తాజా పరిణామాలపై భారత ఆర్మీ దృష్టి సారిస్తూనే ఉంటుందని, ఎప్పటికప్పుడు...
News

భారత సైన్యంలో అర్జున్‌ యుద్ధ టాంకులు

కొనుగోలుకు రక్షణశాఖ సన్నాహం న్యూఢిల్లీ: 118 ఎమ్‌బీటీ(మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్స్‌) అర్జున ట్యాంకులు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. ట్యాంకుల కొనుగోలుకు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణశాఖ. రూ. 7,523కోట్లుకు చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్‌ ఫ్యాక్టరీకి అర్జున ఎమ్‌కే-1ఏ...
1 2 3 4 5 6 9
Page 4 of 9