భారత్లోకి చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదుల యత్నం
న్యూఢిల్లీ: భారత్లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పలు లాంచ్ ప్యాడ్ల వద్ద మోహరించినట్టు పేర్కొంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ...