రక్షణ దళాల వెటరన్స్ డే అత్యంత గౌరవ భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్...
జమ్ముకశ్మీర్లోని కూప్వారా జిల్లాలోని మచ్హల్ సెక్టార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద దట్టమైన పొగ మంచు కారణంగా జవాన్ల వాహనం అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో...
భారత్లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్పై ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సామాన్య ప్రజలు, కొన్ని వర్గాలు ఉగ్రవాదానికి పాకిస్తాన్కు సంబంధం ఉందని ఆరోపించడం సహజంగా జరిగేదే.. కానీ భారత విదేశాంగ...
ముంబై: గాల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై పలు రాజకీయ పార్టీలతో పాటుసోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్ భారతీయ ఆర్మీని చాలా చులకన చేసినట్టు...
కశ్మీర్: భారత సైన్యంలో అతిపెద్ద పోరాట విభాగమైన పదాతిదళం దేశానికి అందించిన సేవలు గుర్తించడానికి ప్రతి సంవత్సరం అక్టోబరు 27న పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 27 వ తేదీ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి...
న్యూఢిల్లీ: భారత సైన్యానికి తేలికపాటి యుద్ధ ట్యాంకులు సరఫరా చేసేందుకు రష్యాకు చెందిన రోసోబోర్న్ఎక్స్పోర్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్ సైన్యం విడుదల చేయనున్న టెండర్ కోసం స్ప్రుట్-ఎస్డీఎంఐ1 లైట్ యాంఫీబియస్ ట్యాంక్ను సిద్ధం చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక...
అమృత్సర్: అమృత్సర్ ప్రాంతంలోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆదివారం రాత్రి సరిహద్దు భద్రతా దళం మరో డ్రోన్ ను కూల్చివేసింది. క్వాడ్-కాప్టర్ స్పోర్టింగ్ డ్రోన్ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజుల్లో ఇలాంటి ఘటన చోటు...
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో నియమితులైన అనిల్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీ విభాగం సలహాదారుగా కూడా సేవలందిస్తారు....
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా భారత సైన్యంలో సమూల మార్పులు చేసేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది. యూనిఫామ్లు, యూనిట్లు సహా రెజిమెంట్లు, వలసవాద పద్ధతులు, బ్రిటిష్ పేర్లను మార్చేందుకు భారత...
అసోం- అరుణాచల్ ప్రదేశ్లను అనుసంధానిస్తూ 9.15 కి.మి మేర నిర్మాణం న్యూఢిల్లీ: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్ హజారికా సేతు నిలుస్తోంది. అసోం- అరుణాచల్ప్రదేశ్లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు...