సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత
తూర్పు లడ్డాఖ్ వివాదంతో భారత్, చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతుండగానే వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్లు ఘర్షణకు దిగారు. నకులా...