archive#INDIAN ARMY

News

బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించిన ఇండియన్ ఆర్మీ

బోరు బావుల్లో పిల్లలు పడటం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం చూస్తూనే ఉన్నాం. బోరు బావులకు దూరంగా పిల్లలను ఉంచాలని అవగాహన కల్పిస్తున్నా పరిస్థితులు మారడం లేదు. గుజరాత్ లోని ధృంగధ్ర వద్ద 18 నెలల చిన్నారి ప్రమాద వశాత్తు...
News

దేశద్రోహి అరెస్టు!

పాక్ మ‌హిళ వ‌ల‌పు వలలో చిక్కుకున్న సైనిక ఉద్యోగి న్యూఢిల్లీ: భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా పాకిస్తాన్‌కు అందజేసినందుకు సైనిక ఉద్యోగి ప్రదీప్ కుమార్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మహిళా ఏజెంట్ విసిరిన...
News

శ్రీలంకకు బలగాలను పంపే ఉద్దేశం లేదు: భారత్

ప్రజల నుంచి పెల్లుబికిన ఆగ్రహంతో అల్లకల్లోల పరిస్థితి నెలకొన్న శ్రీలంకకు.. భారత బలగాలను పంపుతున్నట్లు వస్తున్న వార్తలను భారత్ ఖండించింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. శ్రీలంకకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని.. ఆ దేశ...
News

భారత సైన్యాధ్యక్షుడు మనోజ్ పాండే

న్యూఢిల్లీ: భారత సైన్యా అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎంఎం నరవనే స్థానంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పాండే నియమితులయ్యారు. జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ...
News

భారత సైన్యంలో దేశద్రోహులు!

పాకిస్తాన్, చైనాలకు ర‌క్ష‌ణ స‌మాచారం చేర‌వేత‌ గుర్తించిన నిఘా సంస్థలు న్యూఢిల్లీ: సైన్యంలో అతి పెద్ద సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనల్ని ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు గుర్తించాయి. కొందరు మిలటరీ అధికారులకు శత్రు దేశంతో అనుమానాస్పద సంబంధాలున్నట్టు వెల్లడించాయి. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వారు...
News

ఈ ఏడాది భారత సైన్యం చేతుల్లో హతమైన ఉగ్రవాదులు 77 మంది

* పార్లమెంటులో వెల్లడించిన ప్రభుత్వం గతేడాది పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 77 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 12 మందిని అరెస్ట్ చేశారని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. 2020లో 99 మంది తీవ్రవాదులను అంతం చేయగా.. 19 మందిని...
News

ఒకే ర్యాంకు ఒకే పింఛన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ విధానం సబబే – సుప్రీంకోర్టు

* కేంద్రం నిర్ణయం రాజ్యాంగానికి అనుకూలంగానే ఉంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం - సుప్రీంకోర్టు సాయుధ దళాలకు అందించే 'ఒకే ర్యాంకు- ఒకే పింఛన్' విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్ఓపీ (ONE RANK - ONE...
News

సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ!

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో మేడిన్ ఇండియా డ్రోన్స్ గస్తీ కాయనున్నాయి. భారత సైన్యం త్వరలో భారత్‌లో తయారు చేసిన మానవ రహిత వైమానిక వాహనం(యు.ఎ.వి)లను నిఘా కోసం ఆపరేట్ చేయనుంది. ముంబైకి చెందిన ఐడియాఫోర్జ్ భారత సైన్యానికి ‘200 స్విచ్ విఎవి’లను...
News

హిమపాతంలో చిక్కుకున్న మహిళను కాపాడిన భద్రతా బలగాలు

న్యూఢిల్లీ: భారత సైన్యం మరోసారి ధైర్యసాహసాలను ప్రదర్శించింది. హిమపాతంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఫజలీ బేగం అనే మహిళను కాపాడింది భారత సైన్యం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళను బందీపూర్ జిల్లా బరౌబ్ ప్రాంతం నుంచి స్ట్రెచర్​పై హెలిప్యాడ్ వద్దకు...
News

హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి

ఆర్మీ ధ్రువీక‌ర‌ణ‌ న్యూఢిల్లీ: ఆర్మీలో విషాదం చోటుచేసుకుంది. దేశానికి నిత్యం ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న సైనికులు మృతి చెందారు. అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని ఏడుగురు జవాన్లు గ‌ల్లంతై మృతి చెందారు. ఈ మేర‌కు భారత సైన్యం...
1 2 3 4 5 9
Page 3 of 9