archive#AP

News

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ఆకాశ దీపోత్సవం

శ్రీకాళహస్తి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఆగమ యోక్తంగా జరుపుతున్నారు. కార్తీక మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు సంధ్యా సమయంలో నిర్వహించే ఈ ఆకాశ దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున...
News

ఆది దంపతులకు సహస్ర దీపాలంకరణ సేవ

విజయవాడ: దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండుగగా జరిగింది. అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా పెద్ద ఎత్తున ఉభయదాతలు భక్తులు పాల్గొన్నారు. అనంతరం పల్లకి సేవ జరపగా అమ్మవారితోపాటు భక్తులు, ఆలయాధికారులు, సిబ్బంది ప్రధానాలయం...
News

కృష్ణానదిలో పుణ్యస్నానాలకు స్నానఘాట్ల ఏర్పాటు

విజయవాడ: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు కృష్ణానదిలో పుణ్నస్నానాలను ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిన్న శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో...
News

కేంద్రం చొరవతో అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారుమూల గ్రామాలు

నర్సాపురం: కేంద్ర ప్రభుత్వ చొరవతో దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలు, అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాన్సద్ ఆదర్శ గ్రామ యోజన పథకం అనేక గ్రామాల రూపురేఖలు...
News

శ్రీకాకుళం జిల్లాలో కోతులు మృతి… విష ప్రయోగం జరిగిందని అనుమానం

కవిటి: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 40కి పైగా కోతులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. అసలు అన్ని కోతులు అటువైపు ఎందుకు వచ్చాయి? వాటిని ఎవరు చంపారు అన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ఈ...
News

రెండేళ్ళ తర్వాత ఘనంగా దీపావళి వేడుకలు

అమరావతి: దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ళపాటు సరిగా జరపుకోలేక పోయిన జనం.. ఈసారి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని అపార్ట్‌మెంట్ వాసులు.. ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకొన్నారు. లక్ష్మీదేవి పూజ జరుపుకొని అనంతరం బాణాసంచా కాలుస్తూ...
News

సూర్యగ్రహణం… రాష్ట్రంలో ఆలయాల మూసివేత

అమరావతి: సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. సూర్యగ్రహణం కారణంగా.. శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. రాత్రి...
News

శ్రీకాళహస్తి ఆలయానికి తమిళ భక్తుడి కానుక.. నంది విగ్రహానికి 30 కిలోల వెండి తొడుగు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది విగ్రహానికి చెన్నైకి చెందిన భక్తుడు వెండి కవచాన్ని కానుకగా అందజేశారు. రూ.25లక్షల వ్యయం తో 30కేజీల వెండి కవచాన్ని చెన్నైకి చెందిన జై మురుగన్ బహూకరించారు. శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వెండి...
News

ఏపీలోని బంగారు దుకాణాలలో ఐటీ దాడులు

నెల్లూరు: ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని చెల్లించకుండా కొందరు వ్యాపారులు అక్రమంగా బంగారం వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. అందుకోసం అధికారులంతా బృందాలుగా ఏర్పడ్డారు. విజయవాడ, నెల్లూరుతో పాటుగా రాష్ట్రంలో వివిధ చోట్ల బంగారం దుకాణాలపై దాడులు చేశారు. విజయవాడలో మనీలాండరింగ్, నకిలీ ఇన్వాయిస్,...
News

పోతుల నాగేపల్లిలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

ధర్మవరం: ఏపీలోని సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, పోతుల నాగేపల్లి ఎంపీ యుపిఎస్ పాఠశాలలో శనివారం ఘనంగా అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అబ్దుల్ కలాం చిత్రపటానికి...
1 2 3 4 5 6 21
Page 4 of 21