లాక్ డౌన్ కారణంగా రెక్కాడితే గాని డొక్కా డని అనేకమంది నిరుపేదలు తమ దైనందిన అవసరాలు తీరక అగచాట్లు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. కులమతాలకు అతీతంగా సేవలందిస్తున్న స్వయంసేవకులు అటువంటి వారికి జన సంక్షేమ సమితి, సేవా భారతి, ఆర్...
జనసంక్షేమ సమితి, సేవాభారతి మరియు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందుండి పనిచేయడం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి (కోవిడ్-19)ను ఎదుర్కొనేందుకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడం తప్పనిసరి అయినది....
విష వైరస్ లు ప్రభవిల్లుతున్న తరుణంలో “పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం తోపాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. అది మిమ్ముల్ని వైరస్ ల నుంచి దూరంగా ఉంచుతుంది. అంటే తరుచుగా చేతుల్ని శుభ్రం గా కడుక్కోవడం మర్చిపోకండి ,ఇతర వ్యక్తులతో దగ్గరగా మాట్లాడే...
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బండారు నాగేశ్వరరావు గారి సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ బడుగు బలహీన వర్గాలు నివసించే స్థానిక బైటిపేటలో ఉచితంగా హోమియో మందులు పంపిణీ...
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవిసమితి, నిరాశ్రిత బాలుర ఆవాసంలో గ్రామీణ విద్యార్థులకు, తల్లిదండ్రులుకు కరోనా రాకుండా హోమియో మందులు పంపిణీ చేయడం జరిగింది. సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ కామనూరు మనోహర్,స్థానిక అధ్యక్షులు శ్రీ నాగ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు...
ఈ రోజు ఒంగోలు మాధవ సేవాసమితి ఆధ్వర్యంలో కేశవభవన్ కార్యాలయంలో కరోనా వ్యాధి నివారణ కొరకు మహిళలకు అవగాహన కల్పించి ,ముందు జాగ్రత్త కొరకై హోమియో మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షలు శ్రీ మండవ నాగేశ్వరరావు గారు,...
ఈరోజు గుంటూరులో సేవా భారతి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణ కొరకు ఉచితంగా హోమియో మందులను అందించారు. అమరావతి రోడ్డులోని హిందూ కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో 200 మంది విద్యార్థులకు వారి కుటుంబాలకు సరిపడా హోమియో మందులను పంపిణీ చేశారు....
సమాజంలో ప్రతి ఒక్కరూ సూర్యోపాసన చేయడం ద్వారా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని శృంగవృక్షంకి చెందిన శ్రీ దత్త పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు. శనివారం ఐ. పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆయన విస్తృతంగా...
ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన “చెంచు లక్ష్మి” ,“సేవా భారతి” మరియు ఎన్ఎమ్ఓ ల సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28,29 మరియు మార్చి 1 తారీఖులలో ఆరోగ్య సేవా యాత్ర నిర్వహించబడినది. కర్నూలులోని స్వర్గీయ జి. పుల్లారెడ్డి దంత వైద్య...
శ్రీకాకుళం జిల్లా పలాసలో యల్లమ్మ జామి జాతర సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో కార్యకర్తలు భక్తులకు మంచినీరు, పులిహోర వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ చురుగ్గా పాల్గొని తాము ఏర్పాటు చేసిన పదార్థాలను భక్తులకు ప్రేమగా అందించారు. ఎన్నో వ్యయ...