News

News

ఖాట్మండు వీధుల్లో యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లతో ర్యాలీ

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న నేపాల్ రాజధాని ఖాట్మండు వీధుల్లో వేలాది మంది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రాచరిక పాలన, హిందూ దేశాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పీపీ) నిర్వహించిన ర్యాలీలో మాజీ రాజు...
News

అక్కడ పది రోజులపాటు హోలీ వేడుకలు

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నాపెద్దా అంతా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకరోజు జరుగుతాయి. కానీ ఆ ప్రాంతంలో ఏకంగా 10 రోజుల పాటు హోలీ వేడుకలు కొనసాగుతాయి. గుజరాత్‌లోని ఆదివాసీ...
News

నవమి మహోత్సాల వేళ అనూహ్య పరిణామం

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభాలవేళ ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంకురార్పణ కార్యక్రమాన్ని ఆరు గంటల పాటు అర్చక బృందం గురువారం నిలిపివేసింది. ఓ భక్తుడు అభిమానంతో అందించిన నగదును రామాలయం ఉప...
News

బెంగాల్‌లోని గిద్దేశ్వర్‌ శివాలయంలోకి దళితులు

పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మూడు దశాబ్దాల కులవివక్షకు దళితులు ముగింపు పలికారు. 300 ఏళ్ల తరువాత 130 దళిత కుటుంబాలు తమ ఇష్టదైవం ఆలయంలోకి ప్రవేశించాయి. పూర్బా బర్ధమాన్‌ జిల్లాలోని గిద్దేశ్వర్‌ శివాలయం ఈ చారిత్రాత్మక సన్నివేశానికి వేదికైంది. కత్వా...
News

హిందూ చైతన్య వేదిక సాగర హారతి

ప్రజలందరూ శివుని అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు తాడివలస దేవరాజ్‌, బండారు జ్వాలా నరసింహం అన్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల వాడరేవు సముద్రతీరంలోని ఆంజనేయుని విగ్రహం సమీపంలో సాగర హారతి నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు నగే్‌షకుమార్‌,...
ArticlesNews

గుడిపై హిమాచల్‌ సర్కారు దాడి

దేవమాన్యాలకు ఒక పరమార్ధం ఉంది. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు, వారి భోజనవసతి వంటి వాటికి, హిందూ బాలబాలికల విద్యావ్యాప్తికి అవి ఉపయోగపడాలి. ఇంకా, ఆలయ వ్యవస్థలతో తరతరాలుగా అనుబంధం కలిగిన కుటుంబాలను ఆదుకోవాలి. శిల్పులు, కళాకారుల కడుపు నింపాలి. దశాబ్దాల...
News

మచిలీపట్నంలో సేవాభారతి బాలమేళా

కృష్ణాజిల్లా మచిలీపట్నం దత్తాశ్రమం, బుట్టాయిపేట నందు 08.03.2025న సేవాభారతి ఆధ్వర్యంలోని మచిలీపట్నం క్యాచ్ మెంట్ అభ్యాసిక (ఉచిత ట్యూషన్ సెంటర్)ల విద్యార్థిని, విద్యార్థుల సమ్మేళనం బాలమేళా జరిగినది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీ బొమ్మరాజు సారంగపాణి గారు, ముఖ్య వక్తగా...
News

జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం గోడలపై ‘‘ఆజాద్ కశ్మీర్, ఫ్రీ పాలస్తీనా’’ నినాదాలు

బెంగాల్ లోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. క్యాంపస్ గోడలపై ‘‘ఆజాద్ కశ్మీర్, ఫ్రీ పాలస్తీనా’’ అన్న నినాదాలు కనిపించాయి. దీంతో తీవ్ర చర్చకు దారితీసింది. విశ్వవిద్యాలయం గేటు నెంబర్ 3 సమీపంలో వుండే గోడపై ఈ...
1 993 994 995 996 997 3,081
Page 995 of 3081