ఖాట్మండు వీధుల్లో యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లతో ర్యాలీ
ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న నేపాల్ రాజధాని ఖాట్మండు వీధుల్లో వేలాది మంది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రాచరిక పాలన, హిందూ దేశాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్పీపీ) నిర్వహించిన ర్యాలీలో మాజీ రాజు...







