ఏబీవీపీ ఫిర్యాదుతో యూనివర్శిటీ క్రైస్తవ కార్యక్రమం రద్దు
ఏబీవీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో వివాదాస్పద క్రైస్తవ కార్యక్రమాన్ని మద్రాసు యూనివర్శిటీ రద్దు చేసుకుంది. ఈ మేరకు యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘క్రైస్తవ మతాన్ని ఎందుకు అనుసరించాలి?’’ అన్న పేరుతో ఈ నెల 14 న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు....







