News

News

దేవాలయాల్లో రెచ్చిపోయిన దొంగలు

ప్రకాశం జిల్లాలోని దేవాలయాలపై దొంగలు విరుచుకుపడ్డారు. ఏకంగా ఒకేరోజు రెండు గ్రామాల్లోని నాలుగు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలను సైతం పాడుచేసి పోలీసులకు సవాల్‌ విసిరారు. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో జరిగిన ఈ సంఘటనల వివరాల్లోకెళ్తే.. మండలంలోని జమ్మలమడక గ్రామంలో...
News

వాళ్లని రానివ్వం.. ఎందుకంటే?

మహారాష్ట్రలో తాజాగా ఒక వివాదానికి తెర లేచింది. అక్కడ హిందువులు నిర్వహించే ఒక ఉత్సవం కొద్దిరోజుల పాటు జరుగుతుంది. అందులో వ్యాపారాలు చేయడానికి తాము ముస్లింలను అనుమతించడం లేదు అని స్థానికులంతా తీర్మానం చేశారు. ఎందుకు? ఆ ఉత్సవం సందర్భంగా కొన్ని...
News

కన్నులపండువగా అమరావతిలో శ్రీనివాస కల్యాణం

రాజధాని అమరావతిలోని వెంక‌ట‌పాలెం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీవారి క‌ల్యాణం క‌న్నుల పండువ‌గా జరిగింది. భారీ ఏర్పాట్ల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి...
News

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు

ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని...
ArticlesNews

భాషా ప్రయుక్త రాష్ట్రాల పథనిర్దేశకుడు శ్రీ పొట్టిశ్రీరాములు

( మార్చి 16- శ్రీ పొట్టిశ్రీరాములు జయంతి ) ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రులకు చిరస్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. పొట్టి శ్రీరాములు తనను తాను...
ArticlesNews

అలీగఢ్ ముస్లిం వర్సిటీలో తొలిసారి హోలీ వేడుకలు

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్ధులు ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. తొలుత వర్సిటీ ఆవరణలో హోలీ ఆడడానికి యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. స్థానిక బీజేపీ ఎంపీ రంగప్రవేశం తర్వాత విశ్వవిద్యాలయ అధికారులు దిగివచ్చారు. ఏఎంయూ విద్యార్ధులు గతంలో హాస్టల్‌లోని తమ...
News

తీర్థయాత్రలు, వాటి లెక్కలు చూసేందుకు ప్రత్యేక శాఖ కావాలి : చంపత్ రాయ్

పర్యాటక శాఖ నుంచి వేరుగా తీర్థయాత్ర శాఖను ఏర్పాటు చేయాలని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్గనైజర్, పాంచజన్య సంయుక్తంగా నిర్వహించిన ’’మంథన్‘‘ కార్యక్రమంలో చంపత్ రాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......
1 991 992 993 994 995 3,081
Page 993 of 3081