బలూచిస్థాన్ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన
పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి తిరుగుబాటుదారులను అంతమొందించామని పాక్ సైన్యాధికారులు చెబుతుంటే ఇందుకు విరుద్దంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. రైలు హైజాక్ ఘటనలో ఆపరేషన్ చేపట్టిన 214...







