News

ArticlesNews

సుహాస్ శెట్టి హత్య తర్వాత కర్ణాటకలో హిందువులపై దాడుల మీద పెల్లుబికిన ఆగ్రహం

కర్ణాటకలోని మంగళూరులో సుహాస్ శెట్టి (42) అనే వ్యక్తి హత్య తీవ్ర సంచలనానికి దారి తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు గురువారం రాత్రి 8.27 గంటల సమయంలో సుహాస్ శెట్టి ప్రయాణిస్తున్న కారును అటకాయించి అతన్ని కత్తులు, ఇతర పదునైన...
News

కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు

జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణతో కేదార్‌నాథుని ఆలయ తలుపులు తెరచుకున్నాయి. వివిధ దేశాల...
ArticlesNews

పహల్‌గామ్‌ ఉగ్రదాడిపై న్యాయవిచారణా? భద్రతా బలగాలను దెబ్బతీద్దామనా?

పహల్‌గామ్ ఉగ్రవాద దాడి మీద న్యాయ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఆ సందర్భంగా పిటిషనర్ల మీద తీవ్రంగా విరుచుకు పడింది. సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని భావిస్తున్నారా అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. ఫతేష్ కుమార్...
News

సంస్కార వికాసానికి బాలవికాస్ కేంద్రాలు

సమరసతా సేవా ఫౌండేషన్ SSF ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తిరుపతిలో బాల వికాస కేంద్ర వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బాలవికాస్ కేంద్రాలు బాల...
News

గోవును రాష్ట్ర రాజ్యమాతగా ప్రకటించాలి : అజయ్ వర్మ ఠాగూర్

గోవును రాష్ట్ర రాజ్య మాతగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయాలని గో సేవ సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాగూర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలోని 2 రాష్ట్రాలు గోవును రాజ్యమాతగా ప్రకటించాయని, వాటి బాటలోనే ఆంధ్రప్రదేశ్ పయనించాల న్నారు....
News

రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి: పీఓకేలో ప్రజలకు అలర్ట్‌

పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కశ్మీర్‌ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను -PoK పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులను పీఓకే...
News

జీవో 77ను రద్దు చేసి ఐసెట్‌ నిర్వహించాలి : ఏబీవీపీ

పీజీ చదవాలనుకునే పేద విద్యార్థులకు గుదిబండలా మారిన జీవో 77ను రద్దు చేసి, ఆతర్వాతే ఈ ఏడాది ఐసెట్‌ను నిర్వహించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన...
1 898 899 900 901 902 3,084
Page 900 of 3084