సుహాస్ శెట్టి హత్య తర్వాత కర్ణాటకలో హిందువులపై దాడుల మీద పెల్లుబికిన ఆగ్రహం
కర్ణాటకలోని మంగళూరులో సుహాస్ శెట్టి (42) అనే వ్యక్తి హత్య తీవ్ర సంచలనానికి దారి తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు గురువారం రాత్రి 8.27 గంటల సమయంలో సుహాస్ శెట్టి ప్రయాణిస్తున్న కారును అటకాయించి అతన్ని కత్తులు, ఇతర పదునైన...







