News

ArticlesNews

యూపీ మెడికల్ వర్సిటీలో అక్రమ మజార్‌ల కూల్చివేత

ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని కింగ్‌ జార్జి మెడికల్ యూనివర్సిటీ (కెజిఎంయు)లో కొంతమంది ముస్లిములు రహస్యంగా అక్రమంగా మజార్‌లు నిర్మించసాగారు. ఆ పేరిట ముస్లిములు మెడికల్ వర్సిటీ భూములను ఆక్రమించుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను కొందరు వైద్యులు వ్యతిరేకించారు. ముస్లిం ఆక్రమణదారులు నిస్సిగ్గుగా ఆ వైద్యులపై...
News

క్రైస్తవంలోకి మారిన రోజే.. ఎస్సీ హోదా కోల్పోతారు

షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చిచెప్పింది. వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టంచేసింది. చర్చి పాస్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద...
ArticlesNews

సామాజిక చైతన్య సారథులు శ్రీ రామానుజాచార్యులు

( వైశాఖ శుక్ల షష్ఠి - శ్రీ రామానుజాచార్యుల జయంతి ) ఆధ్యాత్మిక ఆకాశoలో వెలిగే సూర్యులలో ముఖ్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు; ఆదిశంకరులు అద్వైత భాస్కరులైతే, మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతకర్త, రామానుజాచార్యులు విశిష్టాద్వైత వేదాంత తత్త్వవేత్త....
News

పహల్గామ్ పై తప్పుడు వీడియోలు పెట్టిన యూట్యూబర్ మన్సూర్ అలీ అరెస్ట్

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న యూట్యూబర్ మన్సూర్ అలీని తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కేవలం పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో తప్పుడు వార్తలనే వ్యాప్తి చేయడమే కాకుండా, ఈ దాడితో బీజేపీ కార్యకర్తకు...
News

93వేల మంది పాక్‌ సైనికుల లొంగుబాటు గుర్తులేదా..? అఫ్రిదీకి కౌంటర్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి తో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల వేళ భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి భారత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ గౌరవ్...
News

యాగం చేస్తే వర్షం పడుతుందా? పరిశోధన కోసం ఉజ్జయిని ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తలు

సనాతన ధర్మంలో ప్రకృతికి మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో నమ్మకాలున్నాయి. అలాంటి నమ్మకంలో ఒకటి వర్షం కురవడం కోసం చేసే వరుణ యాగం. ఆధునిక యుగంలో కూడా యజ్ఞ యగాలను.. వాటి వలన వచ్చే ఫలాల గురించి నమ్మకాలున్నాయి. ఈ నేపధ్యంలో...
News

బంగ్లాదేశ్‌ సాయంతో.. భారత్‌లో కుట్రకు పాకిస్తాన్‌ తెర

పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాం దాడిపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్‌.. పాక్‌ బుద్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో బంగ్లాదేశ్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు,భద్రతా బలగాలు హైఅలెర్ట్‌ ప్రకటించాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ సరిహద్దులో...
News

భారత్ అంటే పాక్‌కు భయం.. అమెరికా సీఐఏ డాక్యుమెంట్‌లో కీలక విషయాలు

పహల్గాం దాడి తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. యుద్ధ భయాలు నెలకున్నాయి. భారత్ చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ నేతలు తమ నోటికి పనిచెబుతున్నారు. అసలు భారత్‌, పాక్ మధ్య యుద్ధం అంటూ జరిగితే కశ్మీర్ వల్లేనని 1993లో...
1 899 900 901 902 903 3,084
Page 901 of 3084