పాక్లోని ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగానే ఆపరేషన్ సిందూర్ : విక్రమ్ మిస్రీ
కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం ఆపరేషన్ సిందూర్ పై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది భారత పౌరులు మరణించిన తర్వాత, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(PoK)లోని ఉగ్రవాద స్థావరాలను...







