News

News

పాక్‌లోని ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగానే ఆపరేషన్ సిందూర్ : విక్రమ్ మిస్రీ

కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం ఆపరేషన్ సిందూర్ పై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది భారత పౌరులు మరణించిన తర్వాత, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(PoK)లోని ఉగ్రవాద స్థావరాలను...
News

పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డ భారత సైన్యం

భారత్‌ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా...
News

సరిహద్దుల్లో పాక్ కాల్పులకు 15 మంది మృతి

భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారీగా కాల్పులు జరుపుతోంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, ప్రజల ఇళ్లపై మోర్టార్లు, ఫిరంగులను ప్రయోగించింది. మంగళవారం రాత్రి నుంచి పాక్‌ కాల్పుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన 15 మంది...
News

బలూచిస్తాన్‌లో ముగిసిన పాక్ ఆట..

పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్‌ని చెల్లించబోతోంది. ఇప్పటికే, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా, బలూచ్ ప్రాంతంలోని ఆర్మీని ఎల్ఓసీ, భారత్ సరిహద్దు వైపు తరలించారు. దీంతో...
ArticlesNews

నమామి సత్యదేవాయ

(మే 8 - అన్నవరం సత్యదేవుని కల్యాణం) కాకినాడలోని అన్నవరం క్షేత్రంలో వెలసి.. మనల్ని నిరంతరం సన్మార్గంలో, సత్యమార్గంలో నడుపుతున్న దేవదేవుడు శ్రీసత్యనారాయణ స్వామి. స్కాంద, అగ్నిపురాణాలు సత్యస్వామి, అన్నవర క్షేత్రాలను వర్ణించాయి. ఈ స్వామి వ్రతకథలను సవివరంగా మనకందించాయి. తిరుమల...
News

బెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నర్ సంచలన రిపోర్ట్..

గత నెలలో వక్ఫ్ అల్లర్ల పేరుతో బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముగ్గురు చనిపోయారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. ముస్లిం మెజారిటీ కలిగిన ముర్షిదాబాద్ ప్రాంతంలో, హిందువుల ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ అల్లర్ల...
News

విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ “ఆపరేషన్ సిందూర్” ర్యాలీ

ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత్... ముష్కరులకు సరైన సమాధానం ఇచ్చిందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ సభ్యులు శివప్రసాద్ అన్నారు. "ఆపరేషన్ సిందూర్" లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భరతమాత ముద్దుబిడ్డలైన సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ విశ్వ హిందూ...
News

కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..

తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలి వస్తారు. కొంతమంది భక్తులు కాలినడకగా అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో వస్తుంటారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి నుంచి...
1 887 888 889 890 891 3,084
Page 889 of 3084