News

ArticlesNews

అనంత మమకారం అమ్మ

(మే 11 - మాతృదినోత్సవం) పొత్తిళ్లలోని పసిపాప సైతం నోరారా పిలవగలిగేంత లలితమైన పదం అమ్మ. ఇంత సరళమైన పదం అనంత మమకారాన్ని తనలో ఇముడ్చుకుంది. పాలకడలిలో శేషతల్పంపై పవళించే జగదేకప్రభువు కూడా అమ్మకోసం బాలుడై తరలి రావాల్సిందే. అమ్మ ఒడిలో...
ArticlesNews

వేంకటేశుని సేవలో వెంగమాంబ

( మే 11 - తరిగొండ వెంగమాంబ జయంతి ) శ్రీవేంకటేశ్వరుని పాదసేవకే జీవితాన్ని అంకితం చేసుకున్న భక్తశిరోమణి తరిగొండ వెంగమాంబ. అన్నమయ్య మార్గాన్ని అనుసరించి ఆపదమొక్కులవాడిని అద్భుత సంకీర్తనలతో అర్చించిన విదుషీమణి ఆమె. చితూర్తు జిల్లా వాయల్పాడు సమీపాన తరిగొండలో...
News

ఇక ఉగ్ర చర్యలను యుద్ధంగానే పరిగణిస్తాం – భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఉగ్రవాదులు, వారికి మద్దతు పలికే వారికి భారత్‌ తాజాగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగు విధంగా స్పందిస్తామని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు...
News

ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు భారత్‌, పాక్‌ అంగీకారం

గత కొన్ని రోజులుగా భారత్‌-పాక్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు...
News

పస్తూన్ లారా.. పాక్ సైన్యానికి సాయపడకండి: తాలిబన్ల పిలుపు

భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యానికి ఎంతమాత్రం సాయం చెయ్యవద్దని పాకిస్తాన్‌లోని పస్తూన్ తెగల ప్రజలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నది జిహాద్ కానే కాదని, వీళ్లు దొంగలు అని తాలిబన్లు తిట్టిపోశారు. పాకిస్తాన్...
News

మానస సరోవర యాత్రకు వేళాయె

కైలాస మానససరోవర యాత్ర ఐదేళ్ల తర్వాత త్వరలోనే మళ్లీ మొదలుకానుంది. యాత్రకు వెళ్లాలనుకునే వారు ఈనెల 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. తొలి యాత్ర జూన్‌ 30న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఈ...
News

పాకిస్తాన్ యూట్యూబర్ అనుచిత వ్యాఖ్యలు..

హల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఒక వర్గం భారత్‌ని నాశనం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. పాక్ ప్రభుత్వంలోని మంత్రులతో పాటు రాజకీయ నాయకులు అర్థపర్థం లేని బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు, జర్నలిస్టులు కూడా పాకిస్తాన్ ప్రజల కోసం ప్రాపంగండా కథనాలు...
News

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

ఎంత వారించినా.. వద్దన్నా.. కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్‌ కు చుక్కలు కనబడుతున్నాయి. భారత్ దాడులకు పాక్ కకావికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. భారత్ దాడులతో పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి...
1 882 883 884 885 886 3,084
Page 884 of 3084