భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరిట కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా భారత ఆర్మీ దాడులు చేసింది. అయితే పాకిస్థాన్ అందుకు విరుద్ధంగా భారత్ పౌరులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతూ రెచ్చగొడుతోంది. పౌరుల ఇళ్లతో...
( మే 12 - అన్నమాచార్య జయంతి ) తాళ్లపాక అన్నమయ్య తిరుమల వాసుడిలోనే అందరి దేవుళ్లను దర్శించుకున్నాడు. శ్రీనివాసుణ్ణే కాదు సకల దేవతలనూ సంకీర్తించి పరవశించి పోయాడు. పురాణాలు ప్రస్తావించిన శ్రీమహావిష్ణువు అవతారాలను తన సంస్కృత, తెలుగు కీర్తనల్లో వర్ణించాడు....
( వైశాఖ పూర్ణిమ - గౌతమ బుద్ధుని జయంతి ) బౌద్ధమత స్థాపకులైన గౌతముడు క్షత్రియుడు. ఈయన శాక్య వంశానికి చెందిన యువరాజు. వీరి వంశం ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు ఉత్తరాన ఉన్న నేపాల్ లోతట్టు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండేది....
ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్యే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు. భారత సైన్యం పరాక్రమాన్ని...
పహల్గామ్లో అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు మతం పేరు అడిగి, ప్యాంట్లు విప్పి తనిఖీ చేసి మరీ కాల్చి చంపేసినప్పుడు… భారత నిఘా వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు, అదంతా మోదీ సర్కారు వైఫల్యమే అని కొంతమంది ఆరోపణలు చేసారు. వారంతా ఎవరో కాదు,...
పహల్గాం ఉగ్రదాడికి అనంతరంగా భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉగ్రవాదంతో యుద్ధంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. పాక్ ప్రోత్సాహంతో జరగుతున్న ఉగ్రవాదానికి ఇదే...
ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యం భారత్కు లేదని.. పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో...