News

News

ఎర్రకోట ఒక్కటే అడుగుతున్నారేం : మొఘల్‌ వారసురాలిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఎర్రకోటను తనకు అప్పగించాలని మొఘల్‌ చక్రవర్తుల వారసురాలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌-2 మునిమనవడు బెదర్‌ భక్త్‌ భార్య సుల్తానా బేగం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై దిగ్బ్రాంతికి గురైన సీజేఐ జస్టిస్‌...
News

పాక్‌ లోని పలు సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడి చేసిన భారత్‌

పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోందని ఆర్మీ ప్రతినిధి సోఫియా ఖురేషీ పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఘర్షణలపై విదేశాంగశాఖ, మిలిటరీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిలో విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ, సైన్యానికి చెందిన కర్నల్‌ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన...
News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాకిస్థాన్ మధ్యనెలకొన్న సైనిక ఘర్షణలో తాము జోక్యం చేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. రెండు అణుశక్తి కలిగిన దేశాలు ఘర్షణ పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. త్వరగా...
News

ఆ ఆలయానికి 700 ఏళ్ల చరిత్ర

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కొవ్వాడ అగ్రహారం పంచాయతీలో ఉన్న శివాలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉందని పురావస్తుశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ శివలింగం స్వయంభూగా వెలసిందని, పూర్వం దీనిని తస్కరించేందుకు చూసినా కదలకపోవడంతో వదిలేశారని ఇలా పలు కథనాలు...
News

ఇండో పాక్ సరిహద్దు వద్ద మిస్టరీ టెంపుల్.. యుద్ధంలో పాక్ సైన్యం వేలాది బాంబులు వేసినా పేలని వైనం..

భారత్-పాకిస్తాన్ సరిహద్దుని రాజస్థాన్‌ కూడా పంచుకుంటుంది. రాష్ట్రంలోని జైసల్మేర్‌లోని దేశ సరిహద్దు ప్రాంతం వద్ద తనోత్ మాతా ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగా పూజలను అందుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు....
ArticlesNews

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ దాడులు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అతలాకుతలం చేసేసాయన్న సంగతి తెలిసిందే. కానీ అంత మాత్రమే కాదు. మన దేశంలోనే క్రియాశీలంగా పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తుల తప్పుడు కథనాల పునాదులను కదిలించివేసాయి. ఈ ఆపరేషన్ ఇచ్చిన సందేశం చాలా...
News

భారత వ్యతిరేక, తప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..

ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొన్ని శక్తులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సోషల్, డిజిటల్ వేదికలపై దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘాను తీవ్రతరం చేయాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి...
News

పాక్‌కు గుణపాఠం చెప్పడమే.. ప్రతి భారతీయుడి సంకల్పం: యోగి ఆదిత్యనాథ్‌

పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పడం ప్రతి భారతీయుడి సంకల్పమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. తాజాగా లఖ్‌నవూలో జరిగిన మహారాణా ప్రతాప్‌ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన శత్రుదేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత...
1 883 884 885 886 887 3,084
Page 885 of 3084