తెలుగును దశదిశలా చాటిన ఘనుడు శ్రీకృష్ణదేవరాయలు
తెలుగు భాషను దశదిశలా చాటిన ఘనుడు శ్రీకృష్ణదేవరాయలు అని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు అన్నారు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు మహోత్సవం నిర్వహించారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు జ్యోతి వెలిగించి చేసి రాయలు మహోత్సవాన్ని ప్రారంభించారు....







