News

News

తెలుగును దశదిశలా చాటిన ఘనుడు శ్రీకృష్ణదేవరాయలు

తెలుగు భాషను దశదిశలా చాటిన ఘనుడు శ్రీకృష్ణదేవరాయలు అని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు అన్నారు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు మహోత్సవం నిర్వహించారు. జస్టిస్‌ దుర్గాప్రసాదరావు జ్యోతి వెలిగించి చేసి రాయలు మహోత్సవాన్ని ప్రారంభించారు....
News

జూన్‌ 8న శుభాంశు శుక్లా రోదసి యాత్ర

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. యాక్సియం-4 (ఏఎక్స్‌-4) మిషన్‌లో భాగంగా జూన్‌ 8న ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి -ISS పయనం కానున్నారు. ఈ మేరకు యాక్సియం స్పేస్‌, నాసా ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి....
News

తిరుమల భద్రతపై కమిటీ సభ్యుల పరిశీలన

తిరుమలలో భద్రతపై డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాలతో సెక్యూరిటీ ఆడిటింగ్‌ కమిటీ సభ్యులు ఐపీఎస్‌లు సునీత్‌ గరుడ, ఆరిఫ్‌ హాఫ్జ్‌లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి పరిశీలించారు. వీరు తిరుమల భద్రతకు కీలకమైన అలిపిరి తనిఖీ కేంద్రం, నడకమార్గం, శ్రీవారి పాదాలు, రెండు...
News

గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ చేస్తారా.. భానుప్రకాష్ రెడ్డి ఫైర్

డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో శ్రీవారి గోవింద నామాలను అభ్యంతరకరంగా వాడారని టీటీడీ సభ్యులు, అధికారుల దృష్టికి రావడంతో వారు సీరియస్ అయ్యారు. శ్రీవారి గోవింద నామాలను అభ్యంతరకరంగా వాడుకున్న ఆ చిత్ర బృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ...
News

జ్ఞానపీఠ్‌ పురస్కారం స్వీకరించిన రామభద్రాచార్య

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం 2023వ సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌కు, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు అందజేశారు. 75 ఏళ్ల జగద్గురు రామభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసీ పీఠ్‌ వ్యవస్థాపకుడు. ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు,...
News

మన వేలితో మన కన్నే..!

రెండేళ్ల క్రితం భయానక భూకంపం వేళ తుర్కియేకు అందరికంటే ముందు ఆపన్న హస్తం అందించింది భారతే. ‘ఆపరేషన్‌ దోస్త్‌’ పేరిట భారీ సాయం చేసింది. కానీ ఆ దేశం మాత్రం తిన్నింటి వాసాలే లెక్కబెడుతోంది. సాయుధ సంఘర్షణ వేళ దాయాది పాకిస్తాన్‌కు...
News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

భారత రాజధాని న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్‌లో పని చేస్తున్న ఎహసాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ అనే అధికారిని భారతదేశం బహిష్కరించింది. 24 గంటల్లోగా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశించింది. ఎహసానుర్ రహీమ్, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరఫున...
News

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి : పాక్ వేడుకోలు

పాకిస్తాన్ తాజాగా భారతదేశానికి ఒక లేఖ రాసిందని తెలుస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం విషయంలో పునరాలోచించాలని ఆ లేఖలో పాకిస్తాన్ కోరిందని సమాచారం. పాకిస్తాన్ భూభాగంలోకి నదుల ప్రవాహాన్ని కొనసాగనివ్వాలంటూ ఆ దేశపు జలవనరుల...
1 868 869 870 871 872 3,084
Page 870 of 3084