హిందూ ధర్మానికి వేదం ప్రమాణం. రాసింది ఎవరో, ఎప్పుడో వివరాలు తెలియని వాంగ్మయం కాబట్టి వేదాన్ని అపౌరుషేయం అన్నారు. లిపి సౌకర్యం లేని కాలం; ఒకరు చెబితే మరొకరు విని, తిరిగి మననం చేసుకునే ప్రక్రియ మాత్రమే సమాచార మార్పిడికి సాధనం....
నీటి నిర్వహణ, నిల్వకు సంబంధించిన పరికరాల తయారీలో పేరొందిన సంస్థ ఆర్సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్.. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద గోవుల సంరక్షణ కోసం నిధులు కేటాయించింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా దేవలాపర్లో ఉన్న గో...
చార్ధామ్ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి స్పందన వస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 28లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నది. 150కిపైగా దేశాల నుంచి 31,581 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది అమెరికా, నేపాల్, మలేషియా, యూకే,...
భారత్ జైలులో ఉన్న తన భర్తను పాకిస్థాన్ విడిపించాలని ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ సైనికుడిని విడుదల చేసి తన భర్తను కూడా భారత్ జైలు నుండి విడిపించాలని డిమాండ్ చేసింది....
తమిళనాడు హైకోర్టు ఉత్తర్వుల మేరకు, కాంచీపురం కామాక్ష్మి అమ్మవారి ఆలయం లోనికి భక్తులు సెల్ఫోన్ తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. భక్తులు తమ సెల్ఫోన్ భద్రపరచుకొనేలా ‘డిజిటల్ లాకర్’ సదుపాయం కల్పించారు. ఈ విషయమై ఆలయ అధికారులు మాట్లాడుతూ... ఆలయాల్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లరాదని...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో అక్రమ మతపరమైన నిర్మాణాలపై ప్రభుత్వం భారీగా చర్యలు చేపట్టింది. అధికారిక ప్రకటన ప్రకారం, బుల్డోజర్ల చర్య మహారాజ్గంజ్, సిద్ధార్థ్నగర్, బల్రాంపూర్, శ్రావస్తి, బహ్రైచ్, లఖింపూర్ ఖేరి, పిలిభిత్ జిల్లాల్లో కనిపించింది. ఈ...
హిందూ నేత సుహాస్ షెట్టి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ఈహత్యతో ప్రమేయమున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ముగ్గుర్ని బాజ్ పే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో అజారుద్దీన్, అబ్దుల్ ఖాదీర్, నౌషద్ వున్నారు. దీంతో ఈ హత్య...
టర్కీ, అజర్ బైజాన్ కి వ్యతిరేకంగా దేశ వ్యాప్త బహిష్కరణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో స్వదేశీ జాగరణ్ మంచ్ స్పందించింది. టర్కీ, అజర్ బైజాన్ బాయ్ కాట్ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు వుంటుందని ప్రకటించింది. ఈ మేరకు ఈశాన్య ప్రాంతంలోని...