హనుమాన్ శోభాయాత్ర పై లాఠీఛార్జ్
కన్నుల పండువగా హనుమాన్ శోభాయాత్ర. మదనపల్లె పట్టణానికి హనుమాన్ జయంతి కొత్త శోభ తెచ్చింది. వేలల్లో తరలివచ్చిన భక్తులతో పట్టణ వీధులు కిక్కిరిశాయి. దారి పొడవునా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో భక్తులు హోరెత్తించారు. ఇది చదువుతా ఉంటే ప్రతి...







