News

News

బాలాజీ టెంపుల్ కూల్చివేతపై హైకోర్టు ఏం చెప్పిందంటే

ఢిల్లీ ఏపీ భవన్ ప్రాంగణంలో ఉన్న బాలాజీ వెంకటేశ్వర మందిర్ కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఆలయం కూల్చివేతపై శివ బాలాజీ , వెంకటేశ్వర మందిర్ పూజారి గోపాల్ కుమార్ మిశ్రా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణకు రాగా.....
News

పాక్ చెరలో బీఎస్‌ఎఫ్ జవాన్‌కు వేధింపులు

పాక్‌ రేంజర్ల నిర్బంధంలో గత 21 రోజులుగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షా విడుదలైన సంగతి తెలిసిందే. పాక్‌ అదుపులో ఉన్నప్పుడు ఆయనను నిద్ర పోనివ్వలేదని, దూషించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిర్బంధంలో ఉన్నన్ని...
News

దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర బహుకరణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల ఆలయంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ అనే చేనేత కార్మికుడు బుధవారం అగ్గిపెట్టెలో పట్టుచీర సమర్పించారు.నల్ల విజయ్ కుమార్ కుటుంబం ప్రతి...
News

పీవోకే ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయాలి: బ్రిటిష్ ఎంపీ

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడిని బ్రిటిష్ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ తీవ్రంగా ఖండించారు. భారత్‌ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను కొనియాడిన ఆయన పీవోకేలోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు యూకేలోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మాట్లాడిన వీడియోను...
News

క్రైస్తవ మత బోధకుడి మాయ

ఆయనో క్రైస్తవ మత బోధకుడు. కానీ తప్పు మీద తప్పుచేసి దొంగలా దొరికాడు. చివరికి బ్యాంకు జప్తు చేసిన తన భవనంలోకి అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశించాడు. కేసులు నమోదయ్యే సరికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విజయవాడ నగరానికి చెందిన పాలిశెట్టి ప్రదీప్‌కుమార్‌ మొగల్రాజపురంలో...
News

పీవోకేపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులను అంతం చేశామన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. అలాగే, దేశమంతా సైనికులను చూసి గర్విస్తోందన్నారు. అమరులైన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ జమ్ము...
News

నూతక్కిలో సంఘ శిక్షావర్గ – 2025 సార్వజనికోత్సవం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ గత 99 సంవత్సరములుగా సమాజంలోని వ్యక్తులలో దేశభక్తిని, సేవాభావాన్ని, సమరసతను, స్వాభిమానమును నిర్మాణం చేస్తూ భారతదేశం యొక్క పరమవైభవస్థితి సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నది. భారతదేశాన్ని జగద్గురు స్థానం లో నిలపడానికై కృషిచేస్తూ విజయదశమి 2025 నాటికి 100...
News

భారతీయ జర్నలిజం నారదుడి ధృక్కోణంతో తిరిగి అనుసంధానం కావాలి : ప్రఫుల్ల కేత్కర్

భారతీయ జర్నలిజం తిరిగి నారదుడి ధృక్కోణంతో తిరిగి అనుసంధానం కావాలని ఆర్గనైజర్ పత్రిక సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్ అభిప్రాయపడ్డారు. భారతీయ సంప్రదాయంలో దేవర్షి నారదుడ్ని మొదటి జర్నలిస్టుగా పేర్కొంటామని, ముల్లోకాల సంక్షేమం కోసం బలంగా విషయాన్ని వెల్లడించే సంభాషణ కర్తగా కూడా...
1 869 870 871 872 873 3,084
Page 871 of 3084