News

News

హిందువులు టార్గెట్‌గా ముర్షిదాబాద్ అల్లర్లు.. దర్యాప్తు కమిటీ నివేదిక

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో తీవ్రమైన హింస చెలరేగింది. అయితే, ఈ హింసపై కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటి నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. గత నెలలో జరిగిన ఈ ముర్షిదాబాద్ ఘర్షణలు హిందువులను లక్ష్యంగా...
News

మానవత్వం చాటుకున్న భారత సైన్యం.. రాజౌరీ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనే పాక్ అనేక సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కేసింది. భారత్ సరిహద్దు ప్రాంతాల్లోని నివాసాలపై కాల్పులు జరిపింది. షెల్లింగ్ ను ఉపయోగించింది. దీంతో చాలా...
News

మరో పాక్‌ దౌత్యాధికారిపై బహిష్కరణ వేటు

దేశ రాజధాని దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో పనిచేస్తున్న మరో దౌత్య అధికారి గూఢచర్య నేరారోపణపై దేశ బహిష్కరణకు గురయ్యారు. గూఢచర్యానికి పాల్పడుతున్న ఆ అధికారిని 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి ఘటన జరగడం వారం...
News

వెంకటగిరిలో హనుమాన్ శోభాయాత్ర

తిరుపతి జిల్లా వెంకటగిరిలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.ఈ హనుమాన్ శోభాయాత్ర అశేష జన సందోహం మధ్య ఘనంగా జరిగింది.వెంకటగిరి విశ్వోదయ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర ఆర్టీసీ బస్టాండ్ కాశీపేట, పోలేరమ్మ ఆర్చ్...
News

చీరాలలో హనుమాన్ శోభాయాత్ర

హనుమాన్ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో గురువారం రాత్రి నిర్వహించిన శోభాయాత్ర పట్టణ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. స్ధానిక హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోగా, పట్టణంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో శాసనసభ్యులు మాల కొండయ్య యాదవ్ ప్రత్యేక...
News

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో రూ.500 కోట్ల భారీ వ్యయంతో పది అంతస్తుల టెర్మినల్ నిర్మాణానికి రంగం సిద్దమైంది. పాత బస్టాండ్ ప్రదేశంలో కొత్తది నిర్మించనున్నారు. ఆర్టీసీకి చెందిన 13 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం రానుంది. నేషనల్ హైవేస్ మేనేజ్మెంట్ అథారిటి...
News

720 మందితో కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర‌

యిదేళ్ల బ్రేక్ త‌ర్వాత ఈ ఏడాది కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. ఈసారి 720 మంది భ‌క్తులు ఆ యాత్ర‌కు వెళ్ల‌నున్నారు. వీరితోపాటు 30 మంది ల‌యిజ‌న్ ఆఫీస‌ర్లు ఉంటార‌ని విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. ల‌క్కీ డ్రా ద్వారా యాత్రికుల‌ను...
News

గ్రేటర్‌ బంగ్లాదేశ్‌ మ్యాప్‌లో భారత రాష్ర్టాలు!

ఢాకాలో టర్కిష్‌ ఎన్జీవో మద్దతు ఉన్న ఒక ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ వివాదాస్పద గ్రేటర్‌ బంగ్లాదేశ్‌ మ్యాప్‌ను ప్రదర్శించింది. అందులో భారత్‌కు చెందిన పలు తూర్పు, ఈశాన్య రాష్ర్టాలు తమ దేశంలో భాగమేనని ప్రకటించింది. ఎకనామిక్స్‌ టైమ్స్‌ కథనం ప్రకారం సల్తానత్‌-ఎ-బంగ్లా అనే...
1 856 857 858 859 860 3,084
Page 858 of 3084