News

News

‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఉగ్రవాదానికి దీటైన జవాబు: అమిత్‌ షా

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌ ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందన్నారు....
News

భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం: ఎంపీ

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు. నంద్యాలలో విశ్వహిందూ పరిషత్‌-బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీర హనుమాన్‌ శోభాయాత్రకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాల టెక్కె మార్కెట్‌ యార్డులో సభ ఏర్పాటు చేశారు. ఈ సభా...
News

నీటి వివాదం.. పాక్‌ హోంమంత్రి ఇంటికి నిప్పు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్‌ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్‌ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్‌ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్‌ ప్రజలు ఎదురు తిరిగారు....
ArticlesNews

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

మొదటి భాగం ఇక్కడ చదవండి….పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1 ఆ తరువాత…. జెఎస్ఎఫ్ఎం అధినేత ఏం చెప్పారంటే…. ‘‘భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు, ప్రత్యేకించి ఈమధ్య జరిగిన ఆపరేషన్లు చాలావరకూ చైనా వల్ల తలెత్తినవే. పాకిస్తాన్ మీద...
News

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మతోన్మాది.. ఘర్షణకు కారణం ఆయనే..

హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులే టార్గెట్‌గా ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ తర్వాత పాక్ జరిపిన వైమానిక దాడుల్ని తిప్పికొట్టింది. భారత దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 కీలకమైన ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల తర్వాత...
News

ఉగ్ర కుట్రలో ‘బాంబు’లాంటి నిజాలు

ప్రశాంతంగా ఉండే విజయనగరం కలవరపాటుకు గురవుతోంది. పేలుడు పదార్థాలు, వాటికి అవసరమైన పీవీసీ పైపు ముక్కలు, ఇతర సామగ్రి కొని ఐఈడీ (ఇంప్రవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌) తయారీకి ఉపక్రమించిన సమయంలోనే ఉగ్రవాద భావజాలం గల సిరాజ్‌పై మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. ఇదే...
News

మీకు రెండు ‘‘చికెన్ నెక్’’లు ఉన్నాయి.. బంగ్లాదేశ్‌కి హెచ్చరిక..

బంగ్లాదేశ్‌కి అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంగా భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఇదిలా ఉంటే, మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో, ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే ‘‘సిలిగురి...
News

మదర్సాలలో పాఠ్యాంశంగా ఆపరేషన్ సిందూర్‌

ఆపరేషన్ సిందూర్‌ను మదర్సాలలో పాఠ్యాంశంగా చేరుస్తామని ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ షామూన్ ఖాస్మీ తెలిపారు. పిల్లలకు సైనిక ధైర్యం, జాతీయ ఐక్యతను నేర్పడానికి ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు 2025 నుంచి పాఠ్యాంశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ను చేర్చనుందని తెలిపారు....
1 855 856 857 858 859 3,084
Page 857 of 3084