News

News

సనాతన ధర్మ ప్రచారానికి ప్రాధాన్యం

యువతను భక్తిమార్గం దిశగా నడిపించేందుకు సనాతన ధర్మ ప్రచారానికి ఎస్వీబీసీలో ప్రాధాన్యమిచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని టీటీడీ ఈఓ శ్యామలరావు ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఎస్వీబీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ తిరుమల ప్రాముఖ్యత, వైష్ణవ సాంప్రదాయాలు, పచ్చదనం,...
News

హిందూ అంటే ఒక శక్తి

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో గురువారం నిర్వహించిన హనుమాన్‌ శోభాయాత్ర వైభవంగా సాగింది. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని నాలుగేళ్లుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర ర్యాలీకి భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వేలాది మంది భక్తులు స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్దకు...
News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాకిస్తాన్ సైన్యం భారతదేశం మీద దాడులు చేస్తూ, భారత్ దాడులను ఎదుర్కోవడంలో నిమగ్నమై ఉన్న సమయంలో బలోచ్ తిరుగుబాటుదారుల భయంకరమైన దాడులు వారిని వణికించాయి. బలోచిస్తాన్ ప్రొవిన్స్ రాజధాని క్వెట్టాలో పాకిస్తాన్ సైన్యం మీద ఒకేరోజు ఆరుసార్లు దాడులు జరిగాయి. ఇటీవల...
News

పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్ నడ్డివిరిచాం

ఆపరేషన్ సిందూర్‌తో భారత సాయుధ బలగాలు మెరుపుదాడులు జరిపి ఉగ్రవాదం మూలాలపై దాడి చేశాయని, పాకిస్థాన్ అర్మీ నెట్‌వర్మ్‌ను దిగొచ్చేలా చేశాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో జరిగిన డాక్టర్ కేఎన్ఎస్ మెమోరియల్ ఆసుపత్రి 25వ...
News

పహల్గామ్ దాడికి ముందే ఇలా చేశాను.. జ్యోతి మల్హోత్రా వ్యాఖ్యలు

'అవును.. పాకిస్తాన్ ఏజెంట్లతో నాకు సంబంధాలున్నాయి' అంటూ దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసినట్లు ఆమె అంగీకరించిదని హిసార్ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇటీవల అరెస్టయిన...
News

పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తే.. దాక్కోవడానికి కలుగు వెతుక్కోవాలి!

పాకిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుమేర్‌ ఇవాన్‌ డి కున్యా పేర్కొన్నారు. పాక్‌లోని ప్రతి ప్రదేశం మీద భారత్‌ రేంజ్‌లోనే ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ పాకిస్తాన్ సైన్యం...
News

మరోసారి బయటపడ్డ పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధం!

పాకిస్థాన్ లో సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య లోతైన సంబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇటీవల, సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. సైఫుల్లా...
News

పాక్‌ సైన్యం నోట..ఉగ్ర మాట

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాదితో చేసుకున్న సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని న్యూదిల్లీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై పాక్‌ నేతలు స్పందిస్తూ పలుమార్లు భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్...
1 854 855 856 857 858 3,084
Page 856 of 3084