News

News

టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?

నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ ఉద్యోగులను వేధించడం, మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులకు పాల్పడటం, మతమార్పిడిని ప్రోత్సహించడం వంటివి చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర వివాదంగా...
News

169 సెకన్లలో అలవోకగా శివతాండవ స్తోత్రాలు- మూడేళ్లకే జాన్వీకి రెండు ప్రపంచ రికార్డులు

"పిట్ట కొంచెం కూత ఘనం" అనే సామెతను నిజం చేస్తోంది జాన్వీ అనే చిన్నారి. వయసు కేవలం మూడేళ్లే అయినప్పటికీ, ఆమె ప్రతిభని చూస్తే పెద్దలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బాల మేధావి కేవలం 169 సెకన్లలో...
News

అత్యంత వైభవోపేతంగా గోదావరి పుష్కరాలు

2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల లో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన...
News

శ్వేతసౌధంలో మార్మోగిన వేద ఘోష

అమెరికాలో నిర్వహించిన జాతీయ ప్రార్థనా దినోత్సవ కార్యక్రమం ఈసారి భారతీయ వేద సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. శ్వేతసౌధంలో  జరిగిన ప్రత్యేక ప్రార్థనా సభలో వేద మంత్రోచ్చారణ మార్మోగడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భారతీయ ఋషుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆస్వాదిస్తూ...
News

దేశంలోని హిందూ దేవాలయాలను హిందువులకే అప్పగించాలి : విశ్వ హిందూ పరిషత్ డిమాండ్‌

దేశంలోని హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించి, వాటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా హిందూ సమాజానికే అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మిలింద్ పరాండే డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడిన ఆయన, హిందూ...
ArticlesNews

సోమనాథ్ : విధ్వంసంపై విశ్వాసం సాధించిన అజేయ విజయం!

సముద్రపు అలల ఘోష ఆ రోజు విభిన్నంగా ఉంది. వేల ఏళ్ల చరిత్రలో ఎన్నో కన్నీటి గాథలను, రక్తపాతాలను చూసిన ఆ అరబ్బీ సముద్ర తీరం, నేడు ఒక నవ చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఇది కేవలం ఒక ఆలయ పునఃప్రతిష్ఠ...
News

శ్రీశైలంలో యాత్రికులకు సైబర్‌ నేరగాళ్ల టోకరా

శ్రీశైలంలో సైబర్‌ మోసం వెలుగు చూసింది. దిల్లీకి చెందిన ఆనంద్‌కుమార్‌ శ్రీశైలం మల్లికార్జున సదన్‌లో 9 ఏసీ గదులను ఓ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకున్నారు. ఇందుకోసం పేటీఎం ద్వారా రూ.15 వేలు  చెల్లించారు. శనివారం 27 మంది దిల్లీవాసులు హైదరాబాద్‌...
News

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియామకం

భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 30 మే 2026తో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనుంది. అనిల్ చౌహాన్ పదవీ...
1 82 83 84 85 86 2,970
Page 84 of 2970